Emperor Vikramaditya : ప్రధాని పిలుపు మేరకు నాటక ప్రదర్శన.. అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emperor Vikramaditya : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాజధాని హైదరాబాదుకు రానున్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ నినాదంతో ఈ నెల 10,11,12 తేదీల్లో సామ్రాట్ విక్రమాదిత్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరవుతారు. ఇందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా నున్న HMT గ్రౌండ్ వేదికైంది. ఈ నాటకం ఉద్దేశ్యం సాంస్కృతిక విలువల పట్ల సాంస్కృతిక పరిజ్ఞానం పట్ల అభిమానం స్వాభిమానం పెంచాలని దృక్పథంతో ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మధ్య ప్రధేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని ప్రధర్శిస్తున్నారు. గ్రౌండ్ లో స్టేజ్ నిర్మాణం పనులను బీజేపీ జాతీయ నాయకులు, మధ్య ప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు పరిశీలించారు. సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ ను జయప్రదం చేయాలని కోరారు. రాజా విక్రమాదిత్య గొప్ప తనాన్ని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Read Also: Minister KTR: ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మంది రావాలి
Also Read
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాదే ఎందుకు వేదికైంది..
శతాబ్దాలుగా అమ్మమ్మలు, బైటల్ పచ్చిసీ కథలు ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ ద్వారా ప్రదర్శించబడిన సామ్రాట్గానే విక్రమాదిత్య ప్రపంచానికి తెలుసు. విక్రమాదిత్యుడు శకుల వంటి ఆక్రమణదారులను ఓడించాడని ప్రజలకు తెలుసు, కాని అతను చాలా అరుదుగా భారతీయ పాలకులతో పోరాడి, ముఖ్యంగా ఆంధ్ర శాతవాహనులతో స్నేహపూర్వక రాజ్యాల సమూహాన్ని సృష్టించాడని చాలా మందికి తెలియదు. అతడు ఏర్పాటు చేసిన రాజ్య భూభాగాలు తెలంగాణాలో ఉన్నాయి. అందుకే ఈ ఈవెంట్ కు హైదరాబాద్ వేడుకైంది. మూడు రోజుల ఈవెంట్ ఫిబ్రవరి 10 న హైదరాబాద్లోని హెచ్ఎంటి మైదానంలో ప్రారంభమవుతుంది. సీఎం శివరాజ్సింగ్ దీన్ని ప్రారంభించనున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ కూడా హాజరవుతారని విక్రమాదిత్య శోధ్ పీఠ్ డైరెక్టర్ శ్రీరామ్ తివారీ తెలిపారు. ఉత్సవ్లో రాజుపై మహా నాట్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇందులో ఉజ్జయిని నుండి దాదాపు 200 మంది కళాకారులు పాల్గొంటారు. రాజు, విక్రమ్ కాలం నాటి ముద్రలు, వస్తువులపై ప్రదర్శనలు ఉంటాయని తివారీ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!