Mother Kills Children: నలుగురు పిల్లలను ట్యాంక్లో పడేసి చంపిన తల్లి.. ఆపై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Kills Children: రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నలుగురు పిల్లలను తానే వాటర్ ట్యాంక్లో పడేసింది. అనంతరం ఆమె కూడా ట్యాంక్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. ఆదివారం బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబ కలహాలతో మహిళ మనస్తాపానికి గురైందని, జిల్లాలోని సదర్ ప్రాంతంలోని ధనే కా తాలా గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Read Also: Road Accident: పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి!
Also Read
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ఓ మహిళ వాటర్ ట్యాంక్లో నలుగురు పిల్లలను పడేయడంతో వారు మరణించారని బార్మర్ పోలీస్ సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ మీనా తెలిపారు. ఆ మహిళ రక్షించబడిందని, ప్రస్తుతం చికిత్స పొందుతోందని వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ఆమెను విచారించనున్నట్లు బార్మర్ ఎస్పీ తెలిపారు. పిల్లలు ఐదు నుండి 11 సంవత్సరాల వయస్సులో ఉన్నారు.
తాజావార్తలు
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!