TCS : ‘మూన్ లైటింగ్’ పై ఐటీ కంపెనీలు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS : భారత దేశంలోని మరో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూన్ లైటింగ్ విషయంపై స్పందించింది. మూన్లైటింగ్ను నైతిక సమస్యగా అభివర్ణించింది. ఇది కంపెనీ ప్రధాన సూత్రాలు, సంస్కృతికి విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే, మూన్ లైటింగ్ చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఒక కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ దానికి తెలియకుండా మరో సంస్థలో పని చేయడాన్ని ‘మూన్ లైటింగ్’ గా పిలుస్తారు. ఇలా మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని విప్రో ఉద్యోగాల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది.
Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు శుభవార్త.. గోల్డ్ రేట్ తగ్గింది.. త్వరపడండి
Also Read
- Jyoti Venkatesh: అవును, రామ్గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
- 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- 505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, కంపెనీ ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టులో ఉద్యోగులు మరే ఇతర సంస్థలోనూ పనిచేయకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల, చాలా మంది ఐటీ రంగ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తూ ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. అయితే, విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, చాలా కంపెనీలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Read Also: Election Agenda: ఇంటికో బైక్, రోజుకో ఫుల్ బాటిల్, రూ.20కే లీ.పెట్రోల్.. నాకే ఓటెయ్యండి?
ఇన్ఫోసిస్, విప్రో వంటి టీసీఎస్ ఐటీ సంస్థలు కూడా ఈ పద్ధతిని వ్యతిరేకించారు. ఇన్ఫోసిస్ సంస్థ కాకుండా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్చరిక లేఖ పంపింది. టీసీఎస్ సెప్టెంబర్లో తన ఉద్యోగులందరినీ వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని ఆదేశించింది. కంపెనీ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఇప్పటికే సంస్థలోని సీనియర్ ఉద్యోగులంతా కార్యాలయానికి వస్తున్నారని లక్కర్ తెలిపారు. ఈ ఆర్డర్ను పాటించకపోతే క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తామని, అలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం ముంచుకొస్తున్న మాంద్యం నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులు రిమోట్ వర్క్ చేస్తే ఖర్చు తగ్గుతుందనే వాదన సైతం వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Suriya 48 : ఎగ్మోర్లో జెట్ స్పీడ్లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
-
Jyoti Venkatesh: అవును, రామ్గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!