MLA Rohit Reddy: ఫిర్యాదు చేసినందుకు ఇబ్బంది పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మా ఎమ్మెల్యే లను కొనుగోలు చేయాలన్న ప్రయత్నం మీ అందరికీ తెల్సిందే. సిట్ ద్వారా అందరికీ వీడియోలు వెళ్ళాయి…మా కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారు. టీఆర్ఎస్ ను బీఅర్ఎస్ గా మార్చడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఫిర్యాదుదారుడుని నాకీ ఈడీ నోటీసులు పంపించింది. నాకు ఏ కేసో కూడా తెలియడం లేదు. ఇక రెండో రోజు నేను కేసు వివరాలు చెప్పకపోతే నేను రాను అంటే అప్పుడు చెప్పారు. ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు అని.. ఈ కేసు లో సంబంధం లేని అభిషేక్ కు నోటీసులు ఇచ్చారు. ఈడీ అనేది మనీ లాండరింగ్ జరిగితే వస్తుంది.
ఈ కేసులో ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదు…. అసలు మనీ నే లేదు. ఇక్కడ ఉల్టా జరుగుతుంది… ఫిర్యాదుదారుడు అయ్యిన నన్నే ప్రశ్నలు అడుగుతున్నారు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు రూట్ మార్చి నంద కుమార్ ని విచారించి నా మీద కేసు పెట్టాలని చూస్తున్నారు. నంద కుమార్ స్టేట్మెంట్ మార్చి నన్నే ముద్దాయిగా మార్చాలని చూస్తున్నారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన నేను తగ్గేది లేదు. బీజేపీ వాళ్లు 8 రాష్ట్రాలను పడగొట్టిన ఎక్కడ ఎవరు ఎదురు తిరగలేదు. కానీ ఇక్కడ తెలంగాణ ఎదురు తిరిగింది… దాన్ని తట్టుకోలేక పోతున్నారన్నారు రోహిత్ రెడ్డి.
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
ఇప్పుడు కొత్త కుట్రను నేను భగ్నం చేశా. మేము కూడా నేను హైకోర్టు లో రిట్ వేయబోతున్నాం. ఇది రోహిత్ రెడ్డి సమస్య కాదు… ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య. బంగారు తెలంగాణ ని చూసి ఓర్వలేక పోతున్నారు. అందుకే ఈ కుట్రలు పన్నారు. బీజేపీ దగ్గర త్రిశూలం ని వాడుతున్నారు… అవి CBI,ED, ఐటీ. మనం మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిందే. బీజేపీ వాళ్లు ఎప్పుడు చూసిన మతం, కులం, ఇవే…నేను రేపు హైకోర్టులో రిట్ వేయబోతున్నా అన్నారు. సైనికుడిగా ఈ కుట్రలను తిప్పికొడతా అన్నారు. ఈ కేసు ఈడీ లిమిట్స్ లోకి అసలు రాదు..కానీ అధికారం ఉంది కదా అని అన్ని ఆయుధాలు వాడుతున్నారు. రెండు రోజులు విచారించారు.. కానీ నా దగ్గర ఏం దొరకలేదు. కాబట్టి నంద కుమార్ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు రోహిత్ రెడ్డి.
నేను దొంగను కాదు కాబట్టి నేను దేనికైన సిద్దం. BL సంతోష్, తుషార్ ఎందుకు విచారణకు రావడం లేదు. దేనికీ భయపడం. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారు. నన్ను ఎందుకు విచారణ చేశారు అని నేను కోర్టు కు వెళ్తున్నా. BL సంతోష్ నేరం బయట పడుతుంది అనే స్టే లు తెచ్చుకుంటున్నారు. 27 న ఈడీ విచారణకు హాజరవుతా… ఆ లోపు కోర్టుకు వెళ్తనన్నారు.
Read Also: Covid BF.7 Variant: భారతీయుల్ని ఏ వేరియంట్ ఏం చేయలేదు.. బీఎఫ్-7 మన ముందు జుజుబీ..ఎందుకంటే..?
- Tags
- Abshisek
- bjp
- BRS vs BJP
- cm kcr
- ED
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!