MLA Rohit Reddy: ఫిర్యాదు చేసినందుకు ఇబ్బంది పెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. మా ఎమ్మెల్యే లను కొనుగోలు చేయాలన్న ప్రయత్నం మీ అందరికీ తెల్సిందే. సిట్ ద్వారా అందరికీ వీడియోలు వెళ్ళాయి…మా కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారు. టీఆర్ఎస్ ను బీఅర్ఎస్ గా మార్చడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఫిర్యాదుదారుడుని నాకీ ఈడీ నోటీసులు పంపించింది. నాకు ఏ కేసో కూడా తెలియడం లేదు. ఇక రెండో రోజు నేను కేసు వివరాలు చెప్పకపోతే నేను రాను అంటే అప్పుడు చెప్పారు. ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు అని.. ఈ కేసు లో సంబంధం లేని అభిషేక్ కు నోటీసులు ఇచ్చారు. ఈడీ అనేది మనీ లాండరింగ్ జరిగితే వస్తుంది.
ఈ కేసులో ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదు…. అసలు మనీ నే లేదు. ఇక్కడ ఉల్టా జరుగుతుంది… ఫిర్యాదుదారుడు అయ్యిన నన్నే ప్రశ్నలు అడుగుతున్నారు. మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు రూట్ మార్చి నంద కుమార్ ని విచారించి నా మీద కేసు పెట్టాలని చూస్తున్నారు. నంద కుమార్ స్టేట్మెంట్ మార్చి నన్నే ముద్దాయిగా మార్చాలని చూస్తున్నారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన నేను తగ్గేది లేదు. బీజేపీ వాళ్లు 8 రాష్ట్రాలను పడగొట్టిన ఎక్కడ ఎవరు ఎదురు తిరగలేదు. కానీ ఇక్కడ తెలంగాణ ఎదురు తిరిగింది… దాన్ని తట్టుకోలేక పోతున్నారన్నారు రోహిత్ రెడ్డి.
Also Read
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ఇప్పుడు కొత్త కుట్రను నేను భగ్నం చేశా. మేము కూడా నేను హైకోర్టు లో రిట్ వేయబోతున్నాం. ఇది రోహిత్ రెడ్డి సమస్య కాదు… ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య. బంగారు తెలంగాణ ని చూసి ఓర్వలేక పోతున్నారు. అందుకే ఈ కుట్రలు పన్నారు. బీజేపీ దగ్గర త్రిశూలం ని వాడుతున్నారు… అవి CBI,ED, ఐటీ. మనం మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిందే. బీజేపీ వాళ్లు ఎప్పుడు చూసిన మతం, కులం, ఇవే…నేను రేపు హైకోర్టులో రిట్ వేయబోతున్నా అన్నారు. సైనికుడిగా ఈ కుట్రలను తిప్పికొడతా అన్నారు. ఈ కేసు ఈడీ లిమిట్స్ లోకి అసలు రాదు..కానీ అధికారం ఉంది కదా అని అన్ని ఆయుధాలు వాడుతున్నారు. రెండు రోజులు విచారించారు.. కానీ నా దగ్గర ఏం దొరకలేదు. కాబట్టి నంద కుమార్ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు రోహిత్ రెడ్డి.
నేను దొంగను కాదు కాబట్టి నేను దేనికైన సిద్దం. BL సంతోష్, తుషార్ ఎందుకు విచారణకు రావడం లేదు. దేనికీ భయపడం. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారు. నన్ను ఎందుకు విచారణ చేశారు అని నేను కోర్టు కు వెళ్తున్నా. BL సంతోష్ నేరం బయట పడుతుంది అనే స్టే లు తెచ్చుకుంటున్నారు. 27 న ఈడీ విచారణకు హాజరవుతా… ఆ లోపు కోర్టుకు వెళ్తనన్నారు.
Read Also: Covid BF.7 Variant: భారతీయుల్ని ఏ వేరియంట్ ఏం చేయలేదు.. బీఎఫ్-7 మన ముందు జుజుబీ..ఎందుకంటే..?
- Tags
- Abshisek
- bjp
- BRS vs BJP
- cm kcr
- ED
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!