KTR: అప్పుల గురించి మాట్లాడతారు కానీ.. ఆస్తుల గురించి మాట్లడరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Assembly: నాల్గవ రోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్లు ప్రారంభమయ్యాయి. ఈ చట్టాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం ఒక తీర్మానాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం ముగిసింది. రామ్మోహన్ రెడ్డి చెన్నై ఎమ్మెల్యే వివేక్ ప్రాతినిధ్యం వహించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మల్యే కేటీఆర్ సభలో మాట్లాడారు.. రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారని తెలిపారు. అప్పుల గురించి మాట్లాడతారు. …కానీ ఆస్తుల గురించి మాట్లడరు అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు 56 వేళ కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పడం అబద్ధం అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వద్ద స్టాక్స్ ఉన్న విషయం చెప్పడం లేదన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అన్నారు. కేవలం 7 ,8 వేల కోట్ల రూపాయల అప్పు ఉందన్నారు. అప్పట్లో విపక్ష నేతగా భట్టి విక్రమార్క బాగా మాట్లాడారు… సిఎం అవుతారు అనుకున్నాం … కానీ కాలేదనిత తెలిపారు. విపక్ష నేతగా భట్టి బాగా మాట్లాడారు…అందుకే అధికారంలోకి వచ్చారన్నారు. అప్పులు…ఆస్తులను కలిపి చూడాలన్నారు. అమెరికా ,జపాన్ లకు కూడా అప్పులు ఉన్నాయని తెలిపారు.
Read also: Salaar: అర్ధరాత్రి నుంచే షోలు… ఆర్ ఆర్ ఆర్ రేంజ్ రేట్లు
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
కొత్తగా తెలంగాణ సర్కార్ నివేదిక విడుదల చేసిందన్నారు. పర్ఫామెన్స్ మాది …ఫోటోలు కాంగ్రెస్ వారివి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం మాపై విమర్శలు చేయండి…రాష్ట్రం ను అప్రతిష్ఠ పాలు చేయవద్దన్నారు. ఇప్పటికే ఆడిట్ రిపోర్ట్ లు ఉన్నాయని తెలిపారు. కొత్తగా శ్వేత ప్రత్రాలు ఎంటి ? కొండను తోవ్వి ఎలుకను పెట్టినట్టు అవుతది కాంగ్రెస్ వాళ్ళకి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫార్మ్ సిటీ ఆలోచన తీసుకువచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారు అని చూసాను…అందులో పరిశ్రమ ల మంత్రి లేరని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ప్లాంట్ లు కట్టడం తప్పా ? అని ప్రశ్నించారు. ఉత్పాదక రంగం మీద పెట్టింది అప్పుగా కాదు…పెట్టుబడిగా చూడాలన్నారు. విద్యుత్ రంగంను బీఆర్ఎస్ హయాంలో ముందుకు తీసుకెళ్లమన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓపెన్ మార్కెట్ లో కరెంట్ కొన్నామన్నారు. అప్పుల మాత్రమే చెప్పడం…కాదు ఆస్తుల గురించి కూడా మాట్లాడాలన్నారు. కరెంట్ బిల్లు లు కట్టు వద్దు అన్నారు…గృహ జ్యోతి హామీ ను వెంటనే అమలు చేయాలన్నారు.
KTR: తెలంగాణ ఉద్యమంను తొక్కింది ఎవరు? బలి దేవత అన్నది ఎవరు ?
తాజావార్తలు
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!