KP Nagarjuna Reddy: వైఎస్సార్ క్రాంతి పథం.. పెరటికోళ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KP Nagarjuna Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ రోజు వందలాది మంది మహిళలకు పెరటి కోళ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. మార్కాపురంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి నేతృత్వంలో.. డీఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకంలో భాగంగా వైఎస్సార్ పెరటికోళ్ల పంపిణీ, కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెరటికోళ్లను, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొని పెరటికోళ్లు, కుట్టు మిషన్లు, కత్తెర్లు అందుకున్న మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కేపీ నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు.. అధికారులు హాజరై ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.. కాగా, నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి..
Also Read





తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!