Etela Rajender : ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది
నల్లగొండ జిల్లాలోని మునుగోడు బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నన్ను ఓడించడానికి చేసిన ప్రయత్నమే మునుగొడులో మరోసారి చేస్తున్నారు కేసీఆర్.. అన్ని మంచి పనులు చేస్తే, నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇంత మంది ఎందుకు ప్రచారానికి వస్తున్నారు.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.. హుజురాబాద్ లో ఇచ్చిన తీర్పు మునుగోడులో కూడా ఇవ్వాలని నా విజ్ఞప్తి.. మునుగోడు ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనినా విజ్ఞప్తి..
Also Read
ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది… ఓటుకు లక్ష ఇచ్చినా తీసుకోండి.. దళిత బంధు, గిరిజన బంధు ఇవ్వమని మీ దగ్గరకు వస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు డిమాండ్ చేయండి… రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే మునుగోడు అభివృద్ధి, సంక్షేమం వచ్చింది… ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు.. అటువంటి అధికారులపై భవిష్యత్ లో కఠిన చర్యలు ఉంటాయి.. వారిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
-
Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
-
AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..
-
Vadiyalu Recipe : ఎండతో పనేలేదు.. ఒక్కరోజులో ఫ్యాన్ కింద ఆరిపోయే ‘మ్యాజిక్’ వడియాలు.!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!