Pawan Kalyan: పవన్ కల్యాణ్కు పెద్దిరెడ్డి వార్నింగ్.. పరువు నష్టం దావా వేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు.. ఇక, పవన్ కల్యాణ్కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం అలవాటు అయ్యిందంటూ మండిపడ్డారు.. గతంలో వాలంటీర్లపై ఆరోపణలు చేశారు.. ఈ రోజు 50 మంది హత్యలు అని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, పోలీసులను ఈ అంశాలపై విచారణ చేయాల్సిందిగా కోరుతాం.. అవి అబద్ధాలని తేలితే పరువు నష్టం దావా వేస్తాం అంటూ హెచ్చరించారు.
Read Also: Bussiness Idea : అదిరిపోయే బిజినెస్ ఐడియా.. నెలకు రూ.40 వేలు సంపాదన..
Also Read
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
- Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
ఇక, చంద్రబాబు అరెస్ట్ విషయంలో సొంత కుమారుడు నారా లోకేష్లో కూడా పవన్ కల్యాణ్ పడిన తపన కనిపించలేదు.. అది నటనా? లేదా? మరేంటి అని ప్రజలకు తెలుసు అంటూ సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ పై కూడా విచారణ జరుగుతుంది.. అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవు అన్నారు.. చంద్రబాబు అరెస్టుకు… పెట్టుబడులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి.. ఇలాంటి కేసులు అన్ని చాలా ఎదుర్కోవాలని కామెంట్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్ కి మేం సంతోష పడట్లేదు.. ఎవరైన సంతోషించారు అంటే అది రామారావు గారు ఆత్మ మాత్రమే అన్నారు.. మరోవైపు.. చంద్రబాబు తప్పు చేయలేదు అని లాయర్లు, టీడీపీ నాయకులు మాట్లాడలేదు.. 24 గంటలు దాటాక కోర్టుకు ప్రవేశ పెట్టారు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడారు అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..