Meruga Nagarjuna: రాష్ట్రంలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెర తీశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meruga Nagarjuna: వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికారిత కోసం ఎంతో మంది పోరాటాలు చేశారని మంత్రి చెప్పారు. గతంలో కుల ప్రస్తావన తీసుకువచ్చి చంద్రబాబు అన్నీ కులాలను అవమానించారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెర తీశారని.. వెనుకబడ్డ కులాల అభివృద్ధికి సీఎం కృషి చేశారన్నారు.
Also Read: KTR Dance: యువ ఆత్మీయ సమ్మేళనంలో డ్యాన్స్ చేసిన మంత్రి కేటీఆర్
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి మేరుగ నాగార్జున. 400 కోట్ల రూపాయల ఖర్చుతో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టడటం చారిత్రక అధ్యాయమని.. గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ను ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.చంద్రబాబు కుయుక్తులు మళ్లీ మొదలయ్యాయని.. అందరూ గమనించాలన్నారు. పేదరికంలో ఉన్న ప్రతీ పేదవాడు జగన్ వెన్నంటే ఉండి ఆదరించాలని ప్రజలను మంత్రి మేరుగ నాగార్జున కోరారు.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!