Kottu Satyanarayana:పవన్ ముందు నువ్వు ప్రతిపక్షనేతగా గెలిచి చూపించు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ హయాంలో మాఫియా, మైనింగ్ దోపిడీ జరిగిందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలంలో మంత్రి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పేరుతో ఇసుకపై కోట్ల రూపాయలు విచ్చలవిడిగా దోపిడీ చేశారు.ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ఇసుకతో ఎన్నో వందల కోట్లు వస్తున్నాయి చూడమనండి తెలియకుండా ప్రజలలో అప నమ్మకం కలిగిస్తున్నారు.టిడిపి హయాంలో వందల కోట్లు దోచుకుని చినబాబుకి వాటా పెదబాబుకి వాటా వెళ్లిందని ఎమ్మెల్యేలే అప్పట్లో బాహాటంగా చెప్పారు. ఇప్పుడు ఇసుకపై సంవత్సరానికి ఏడు,ఎనిమిది వందల కోట్ల ఆదాయం వస్తుంది. పవన్ ఢిల్లీ వెళ్లిన ఎవ్వరు రానివ్వలేదు నడ్డాతో అవకాశం దొరికింది ఆయన కూడా చెప్పరు చంద్రబాబు బాటలో వెళితే పవన్ జన్మలో ముందుకు పోలేవు అని తేల్చేశారు.
Read Also: Tunisia: మునిగిపోయిన పడవ.. 20 మందికి పైగా వలసదారులు గల్లంతు..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
పవన్ ముందు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకో ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం చనిపోయింది ప్రజలు నుండి గుర్తింపు కూడా లేదు ఎవ్వరికి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని దించే పరిస్థితి లేదు ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారు మరోసారి జగనే సీఎం అవుతారు. మొన్న పట్టాభిరామ్ మాట్లాడుతూ ట్రైలర్,టీజర్ అన్నాడు గన్నవరంలో చావుతప్పి కన్నులు లొట్టబోయిన పరిస్థితి జరిగిన ఇంకా బుద్ధి రాలేదు. తెలంగాణలో ఓటుకు నోటుతో పారిపోయిన దొంగలు నాలుగురు ఎమ్మెల్యేలను కోట్లతో కొనేసి ఒక్క ఎమ్మెల్సీ గెలిచి ట్రైలర్ అంటున్నారు.
టిడిపికి దమ్ము ధైర్యం ఉంటే ఇంకా సంవత్సరకాలం ఉంది 19 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవమనండి అప్పుడు చూద్దాం సినిమా అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. నిన్న ఆదోని ఎమ్మెల్యే కూడా జగన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. జగన్ కు మరో అవకాశం ఇస్తే అనుభవ పూర్వకంగా మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు మీరు ఏదో ముక్కలు చేసి కలిపించి చెప్పారు. మే 25న శ్రీశైలంలో జరిగే కుంభాభిషేకానికి సీఎం జగన్ వస్తారన్నారు మంత్రి. మాస్టర్ ప్లాన్ లో భాగంగా క్యూ కాంప్లెక్స్ డిజైన్ అయితే సీఎం జగన్ చేతుల మీదుగా ఫౌండేషన్ వేయించి గ్యాలరీ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: IPL 2023 : టీమిండియాలో చోటు కావాలంటే ఎట్లా.. పృథ్వీ షాపై నెటిజన్స్ ఫైర్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!