Kolusu Partha Sarathy: విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం!
- స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం
- విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర
- సొంత ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఢిల్లీ పర్యటనలు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం అని మంత్రి కోలుసు పార్థ సారథి అన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్లాంట్ను కేంద్రం వదులుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి నారా లోకేష్ గతంలోనే నిర్ణయించారని మంత్రి కోలుసు గుర్తుచేశారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల గాలికి వదిలేసారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకంకి స్టీల్ ప్లాంట్ నిధులు ఒక తార్కాణం అని మంత్రి పేర్కొన్నారు.
Also Read: BJP President: బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవం.. స్పందించిన పురందేశ్వరి!
Also Read
- 7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
మంత్రి కోలుసు పార్థ సారథి మాట్లాడుతూ… ‘విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఉత్తరాంధ్ర ప్రజలు, టీడీపీ, జనసేన, ప్లాంట్ కార్మికులు సుదీర్ఘ పోరాటం చేశారు. ప్లాంట్ను కేంద్రం వదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి లోకేష్ గతంలోనే నిర్ణయించారు. గత ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేకపోయారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసింది. సొంత ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఢిల్లీ పర్యటనలు చేశారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు వేల కోట్లు నిధులు సాధించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకంకి స్టీల్ ప్లాంట్ నిధులు ఒక తార్కాణం’ అని చెప్పారు.
తాజావార్తలు
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!