Gummadi Sandhya Rani: విద్యా, ఉపాధి కల్పిస్తాం.. గంజాయి పండిస్తే కఠిన చర్యలు
- గిరిజనులకు విద్యా.. ఉపాధి కల్పిస్తాం.. గంజాయి జోలికి పోవద్దు..
- గంజాయి పండిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gummadi Sandhya Rani: గిరిజనులకు విద్యా, ఉపాధి కల్పిస్తాం.. గంజాయి జోలికి పోవద్దు.. గంజాయి పండిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో ఈ రోజు గంజాయి నివారణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. బోర్డర్లల్లో చెక్ పోస్టులను పటిష్టం చేయాలని అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం సూచించింది.. గంజాయి సాగుని అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు.. గంజాయి సాగు చేసే పేదలు, గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయన్ని మంత్రి వర్గ ఉప సంఘం వెల్లడించింది..
Read Also: Radhakishan Rao: టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు అరెస్ట్..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఇక, ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణ మీద ఫోకస్ పెట్టాం.. గంజాయి నిర్మూలన అనేది దీర్ఘకాల లక్ష్యంగా ఉంటుంది.. గతంలో చంద్రబాబు ఇచ్చిన భూముల్లో గిరిజనులు పెట పండించి ఉపాధి పొందేవారు. గత ఐదేళ్లుగా వ్యవసాయం చేసే గిరిజనులకు గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. గతంలో మాదిరిగా గిరిజనులు వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయిని పండించొద్దు అని స్పష్టం చేశారు సంధ్యారాణి.. ప్రభుత్వ భూముల్లో గంజాయి పండిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక, వ్యవసాయం చేసే గిరిజనులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. విద్యా, ఉపాధిని గిరిజనులకు కల్పిస్తాం అని పేర్కొన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?