Botsa Satyanarayana: పదవులు శాశ్వతం కాదన్న మంత్రి బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లిలో ఏర్పాటు చేసిన తూర్పు కాపు వన సమారాధనలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం వద్ద అనకాపల్లి నియోజకవర్గ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన వన సమారాధన ఫ్యామిలీ పిక్నిక్ లో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పదవులు వస్తుంటాయి పోతుంటాయి బంధాలు బంధుత్వాలు శాశ్వతం అన్నారు.
Read Also: Yanamala: అప్పులపై బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్ధమా?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
పదవులు శాశ్వతం కాదని కొందరు వ్యక్తిత్వాలు ఒకోరకంగా ఉంటాయని అటువంటివారిని మనం పట్టించుకోనవసరం లేదని అన్నారు, ఉన్నత స్థానంలో ఉండి మరొకరికి చేయూతని అందివ్వడం ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి చెన్నారావు, తూర్పు కాపు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు తూర్పు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో ఈనెల 29న రోడ్డుపై ల్యాండ్ కానున్న విమానాలు.. కారణం ఏంటంటే..?
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!