Minister Appala Raju: చంద్రబాబుకి బుద్ధి చెప్పాల్సిందే!
ఏపీలో కందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటన పై అధికార పార్టీ నేతలు టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు ( మం ) మంచినీళ్ల పేటలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చివలన ప్రకాశం జిల్లా కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు. గతంలో పుష్కరాలలో ఎలాగైతే చనిపోయారో ఇప్పుడు అలానే జరిగింది….గతంలో జరిగిన పుష్కరాలలో 36 మంది చనిపోతే..
చంద్రబాబు ఏమన్నాడో తెలుసా..?
కుంభమేళాలో చచ్చిపోలేదా..? యాక్సిడెంట్స్ లో చూచ్చిపోలేదా..? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది చనిపోయారు…కేవలం చంద్రబాబు గొప్పను చూపించడం కోసం టీవీల్లో జనాలను చూపించడం కోసం ఇదంతా చేశారు. తన వాళ్లతో ఎనిమిది మందిని తొక్కించి చంపేచాడని సంచలన వాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఖచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి అప్పలరాజు. మరోవైపు పర్యాటక మంత్రి రోజా కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read ALso: Chandrababu : విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి
ఇరుకు రోడ్డులో సభ పెట్టి, డ్రోన్ కెమెరాతో వీడియోలు తీసి.. బాబు సభకు కిక్కిరిసిన జనం అని ఎల్లో మీడియాలో భజన చేయించుకోవాలని చూశాడని, ఆ పబ్లిసిటీ పిచ్చితోనే 8 మందిని బలితీసుకున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, 8 మందిని పొట్టన పెట్టుకున్న బాబును ఏం అనాలని ప్రశ్నించారు. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, 8 మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరపాలని ఆమె కోరారు.
Read ALso: Lionel Messi: మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో