Minister Appala Raju: చంద్రబాబుకి బుద్ధి చెప్పాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటన పై అధికార పార్టీ నేతలు టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు ( మం ) మంచినీళ్ల పేటలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చివలన ప్రకాశం జిల్లా కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు. గతంలో పుష్కరాలలో ఎలాగైతే చనిపోయారో ఇప్పుడు అలానే జరిగింది….గతంలో జరిగిన పుష్కరాలలో 36 మంది చనిపోతే..
చంద్రబాబు ఏమన్నాడో తెలుసా..?
కుంభమేళాలో చచ్చిపోలేదా..? యాక్సిడెంట్స్ లో చూచ్చిపోలేదా..? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది చనిపోయారు…కేవలం చంద్రబాబు గొప్పను చూపించడం కోసం టీవీల్లో జనాలను చూపించడం కోసం ఇదంతా చేశారు. తన వాళ్లతో ఎనిమిది మందిని తొక్కించి చంపేచాడని సంచలన వాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఖచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి అప్పలరాజు. మరోవైపు పర్యాటక మంత్రి రోజా కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Also Read
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
Read ALso: Chandrababu : విధి వక్రీకరించి, దేవుడు చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి
ఇరుకు రోడ్డులో సభ పెట్టి, డ్రోన్ కెమెరాతో వీడియోలు తీసి.. బాబు సభకు కిక్కిరిసిన జనం అని ఎల్లో మీడియాలో భజన చేయించుకోవాలని చూశాడని, ఆ పబ్లిసిటీ పిచ్చితోనే 8 మందిని బలితీసుకున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, 8 మందిని పొట్టన పెట్టుకున్న బాబును ఏం అనాలని ప్రశ్నించారు. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, 8 మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరపాలని ఆమె కోరారు.
Read ALso: Lionel Messi: మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?