Amarnath: అయ్యన్న మాట వింటే టీడీపీకి ఓటెయ్యరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేతలపై ఒకరేంజ్లో ఫైరయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అయ్యన్న పాత్రుడు మహిళా మంత్రి పై చెప్పిన మాటలు వింటే మహిళలు ఎవరూ టీడీపీకి ఓటు వేయరన్నారు. 151 కోట్ల స్కాం చేసిన అచ్చెన్నాయుడును బొక్కలో వేయకుండా ఏం చేస్తారు? రాష్ట్రంలో ఎవరికీ ఇంగ్లీష్ వద్దంటాడు చంద్రబాబు…తన కొడుకును మాత్రం ఇంగ్లీషులో చదివిస్తాడన్నారు మంత్రి అమర్నాథ్.
చంద్రబాబుకు సిగ్గుందా? చంద్రబాబు హయాంలో 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్ ప్రభుత్వం 62 లక్షల మందికి ఇస్తోంది. కట్టె కాలిపోయిన తర్వాత చేసేది ఏముంటుంది?తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయాడు. తన కంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తి ఇంత అద్భుతంగా చేస్తుంటే చంద్రబాబు చూడలేక పోతున్నాడని మండిపడ్డారు.
Also Read
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
నలుగురు సహాయంగా వస్తే తప్పించి పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నాడు. జగన్ ను తిట్టేస్తే ఇవాళ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్న ఆలోచన చంద్రబాబుది. విశాఖను రాజధానిగా చంద్రబాబు అంగీకరిస్తున్నాడో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు అమర్నాథ్. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు విశాఖకు ఏం చేశాడు. చంద్రబాబు ఏ వీధిలోకి వెళ్ళాడో, ఏ గుడిసెలో దూరాడో నాకు తెలియదన్నారు.
ప్రజలు 2019లొనే చంద్రబాబు పై తిరగబడ్డారు. అందుకే 23 సీట్లకే పరిమితం అయ్యారు. ఈ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లు ఉన్నాడు. కుప్పంలో ప్రజలు ఎందుకు తిరగబడ్డారు చంద్రబాబు చెప్పాలి. రాజకీయాల్లో ఎవరు బచ్చానో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. జనసేనను రాజకీయ పార్టీగానే ఎవరూ పరిగణించటం లేదు. పవన్ కళ్యాణ్ కు ఏదైనా మూడు ఉండాలి. మూడు పార్టీలు, మూడు ఆప్షన్లు అన్నారు మంత్రి అమర్నాథ్.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!