Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..
By Venkatesh
- నిజమాబాద్ జిల్లాలో ఎక్సైజ్ విభాగం ఖాళీ
- కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ
- 201 మంది ఉద్యోగులను ఒకే సారి బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజమాబాద్ జిల్లాలో ఎక్సైజ్ విభాగం ఖాళీ అయ్యింది. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ చోటుచేసుకుంది. 201 మంది ఉద్యోగులను ఒకే సారి బదిలీ చేశారు ఉన్నతాధికారులు. నిజమాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బదిలీ చేశారు. ఉద్యోగులు ఆదిలాబాద్ లో విధుల్లో చేరారు. జిల్లా పోస్టులను, జోనల్ పోస్టు గా బదిలీల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణ పేరిట ఒకే సారి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. అల్ఫోజలం దందాలో కానిస్టేబుళ్లు ఇన్వాల్వ్ అవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కానిస్టేబుల్ సౌమ్య మృతి పై ఎక్సైజ్ కానిస్టేబుళ్ళు ఆందోళనలు దిగిన విషయం తెలిసిందే. 8ఏళ్లుగా బదిలీల కోసం పోరాడితే.. ఆదిలాబాద్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు
Also Read
- Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
- IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
తాజావార్తలు
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..