Maoist Party: ఏజన్సీ ప్రాతంలో టెన్షన్.. టెన్షన్.. నేడు రాష్ట్ర బంద్కు పిలుపు నిచ్చిన మావోయిస్ట్ పార్టీ
- రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
- ఏజన్సీ ప్రాతంలో టెన్షన్
- అడుగు అడుగున తనిఖీలు చేస్తున్న కేంద్ర బలగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్ట్ పార్టీ నేడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. వరుస సంఘటనలతో ములుగు ఏజన్సీ ప్రాతంలో టెన్షషన్ వాతావరణం నెలకొంది. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వాజేడు వెంకటాపురం ఏటూరునాగారం ప్రధాన రహదారులు అడుగు అడుగున తనిఖీలు చేస్తున్నాయి. తెలంగాణ ఛత్తీష్గఢ్ సరిహద్దులలో వరుస ఎన్కౌంటర్లతో వాజేడు వెంకటాపురం ఏజెన్సీ వాసులలో ఒక్కసారిగా భయాందోళన ఏర్పడింది. ఎప్పుడు ఎక్కడ ఏ తూటా పేలితుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో రాష్ట్ర బంధు కు పిలుపునిచ్చింది.
READ MORE; Bhatti Vikramarka: తెలంగాణ తల్లి విగ్రహం.. మార్చకుండా చట్టం..
Also Read
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
డిసెంబర్1వ తేదీన ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో7 గురు మావోయిస్టులు చనిపోయిన సంఘటన నిరసనగా నేడు.. బంద్కు పిలుపు నిచ్చారు. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పాసవికంగా జరిపిన హత్యాకాండ కు నిరసనగా నేడు రాష్ట్ర బందుకు పిలుపు నిచ్చినట్లు పార్టీ ప్రకటించింది. మావోయిస్ట్ పార్టీ లేఖలో కాంగ్రెస్ పార్టీ అని ప్రస్తావించడం అధికార పార్టీ నాయకుల గుండెలలో గుబులు పుడుతుంది. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని భయాందోళన నాయకులు ఉన్నారు. మావోయిస్ట్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నాయకులని మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ముందుగానే సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాజేడు వెంకటాపురం రాత్రి వేళలో నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు.
READ MORE; Illegal Sand Mining: రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. 18 పడవలు సీజ్
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!