Boat Catches Fire : హైతీ తీరంలో ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 40 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Catches Fire : హైతీ తీరంలో ఓడలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది వలసదారులు మరణించారు. ఈ వారం ప్రారంభంలో హైతీ తీరంలో వారు ప్రయాణిస్తున్న ఓడలో మంటలు చెలరేగడంతో కనీసం 40 మంది మరణించారని స్థానిక అధికారులను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది. 80 మందికి పైగా వలసదారులతో కూడిన ఓడ బుధవారం హైతీ నుండి బయలుదేరి టర్క్స్ , కైకోస్కు బయలుదేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ శుక్రవారం తెలిపింది. హైతీ కోస్ట్ గార్డ్ 40 మందిని సజీవంగా రక్షించింది.
Read Also:Tragedy: విషాదం.. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
హైతీలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మిషన్ చీఫ్ గ్రెగోయిర్ గుడ్స్టెయిన్, హైతీ పెరుగుతున్న భద్రతా సంక్షోభం.. విషాదానికి వలసలకు సురక్షితమైన, చట్టపరమైన మార్గాలు లేకపోవడాన్ని విమర్శించారు. హైతీ సామాజిక ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. హైతీ ముఠా హింస, పేలవమైన ఆరోగ్య వ్యవస్థ, అవసరమైన సామాగ్రి అందుబాటులో లేకపోవడంతో నిరంతరం పోరాడుతూనే ఉంది. ఫలితంగా చాలా మంది హైతీలు దేశం నుండి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హైతీలో గ్యాంగ్ వార్ చెలరేగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీని కారణంగా అప్పటి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.
Read Also:Saara Saara: ‘సారా సారా’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు!
అప్పటి నుండి హైతీలో పడవ ద్వారా వలస ప్రయత్నాల సంఖ్య పెరిగింది. హైతీ వలసదారులను పొరుగు దేశాలు రానివ్వడం లేదు. ఈ ఏడాది 86,000 మందికి పైగా వలసదారులను పొరుగు దేశాలు బలవంతంగా తిరిగి హైతీకి తరలించాయని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చిలో హింస పెరిగినప్పటికీ, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు మూసివేయబడినప్పటికీ, బలవంతంగా రాబడులు 46 శాతం పెరిగాయి. ఒక్క మార్చిలోనే 13,000మంది బలవంతంగా మళ్లీ హౌతీకే పంపించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!