Mandipalli Ramprasad Reddy: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగం…
- గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యం
- టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని గాడిలో పెట్టాం
- కడప నగరంలో 17 కొత్త బస్సుల ప్రారంభం
- ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీనిర్వీర్యమైందని.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలో ఆర్టీసీని గాడిలో పెట్టినట్లు రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిర్వీర్యం అయిన సంస్థలను గాడిలో పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశమన్నారు. కడప నగరంలోని ఆర్టీసీ డిపోలో 17 నూతన బస్సులను రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. “పింఛన్లు, రేషన్ పేదలకు ఎంత అవసరమో ఆర్టీసీ ప్రయాణం కూడా అంత ఆవసరం. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం 1400 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి 400 బస్సులు సిద్ధంగా ఉన్నాయి.” అని తెలిపారు.
READ MORE: YS Jagan: ఏపీలో ముఠాల పాలన కనిపిస్తుంది..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మరో వెయ్యి బస్సులను తీసుకొస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం జరుగుతుంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో 3000 నుంచి 5000 బస్సులను గ్రామాలకు, పట్టణాల్లోకి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి కావలసిన సంక్షేమ పథకాలను పూర్తిగా అందించేందుకు కృషి చేస్తాం. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణమైన మహిళలకు త్వరలో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.” అని చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..