Haryana : చేతులు, తర్వాత తల నరికి అత్యంత కిరాతకంగా భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana : హర్యానాలోని మనేసర్లో ఓ మహిళను తన భర్త అత్యంగ కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా చేతులు, ఆతర్వాత తలనరికి మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించాడు. ఏప్రిల్ 21న మనేసర్ గ్రామంలో సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. తెగి పడిన చేతులు మాత్రమే ఉండి మృతదేహం తల కనిపించకపోవడంతో మహిళను వేరే చోట హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. దీని తరువాత, పోలీసులు ఏప్రిల్ 23 న మహిళ చేతులు, ఏప్రిల్ 26 న ఆమె తలని కనుగొన్నారు. మహిళ తల ఖేర్కిదౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో కనుగొనబడింది. ఈ కేసులో అనుమానితుడిగా మహిళ భర్త జితేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. జితేంద్ర గాంధీనగర్ నివాసి. మనేసర్లో అద్దెకు ఉంటున్నాడు. పోలీసులు జితేంద్రను విచారిస్తున్నారు. త్వరలోనే మొత్తం కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్గావ్ చౌక్ సమీపంలోని కుక్డోలా గ్రామంలోని ఓ ఇంట్లో పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. కాంట్రాక్టుపై తీసుకున్న స్థలంలో ఉమైద్ సింగ్ అనే వ్యక్తి ఈ ఇంటిని నిర్మించాడు. పచ్గావ్ చౌక్ నుంచి కసన్ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉమేద్ సింగ్ ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన ఉమైద్ సింగ్ పోలీసులకు సమాచారం అందించాడు.
Read Also: Delhi: ఆ భవనం మాకిచ్చేయండి.. ఏపీని కోరిన తెలంగాణ
నా పొలంలో నిర్మించిన ఇంట్లోని ఓ గదిలో నుంచి పొగలు వస్తున్నాయని మా పొరుగువారు ఫోన్లో చెప్పారని ఉమేద్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. పొలానికి వెళ్లి చూడగా గదిలో సగం కాలిన మొండెం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు జితేంద్ర అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!