Mamata Banerjee: రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించనున్న మమతా బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ఒడిశాలోని కటక్-భువనేశ్వర్లోని ఆసుపత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న ట్రిపుల్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉంది. సీఎం మమతాబెనర్జీతో పాటు రాష్ట్ర మంత్రులు చంద్రిమా భట్టాచార్య, శశి పంజాలతో కలిసి వెళ్లనున్నారు. భువనేశ్వర్ నుంచి తిరిగి వస్తూ పశ్చిమ మెదినిపూర్ జిల్లాలోని మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా కలిసే అవకాశం ఉందని రాష్ట్ర సచివాలయ తెలిపింది.
Also Read: Balasore Train Accident: బాలాసోర్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- New T20 captain Shreyas Iyer: 'సింహాల్లా ఆడదాం'.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
రోగులను కలవడంతో పాటు, వారికి చికిత్స ఎలా అందిస్తున్నారో అనేది దానిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యవేక్షిస్తారు. గాయపడిన వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడబోతున్నారు. ఒడిశాలోని వివిధ ఆసుపత్రులలో కనీసం 206 మంది గాయపడిన వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా కటక్ మరియు భువనేశ్వర్లలో, ఒడిశాలోని వివిధ శవాగారాల్లో అనేక గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దాదాపు 60 మంది క్షతగాత్రులు మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జూన్ 2న జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్కు చెందిన 90 మంది మరణించగా, 73 మందిని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Also Read: Rakul Preet Sing: రెడ్ బికినీలో రచ్చ చేస్తున్న రకుల్
ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం మరియు ప్రత్యేక హోంగార్డు ఉద్యోగాన్ని ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా, తక్కువ గాయపడిన వారికి రూ. 50,000, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రమాదంలో గాయపడని వారి కుటుంబానికి 2,000 రూపాయల ఎక్స్గ్రేషియా మరియు నాలుగు నెలల పాటు ఉచిత రేషన్ అందించడానికి కూడా ప్రకటించింది. ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి బంధువులకు కూడా ప్రత్యేక హోంగార్డులుగా ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
తాజావార్తలు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!