Maheshwar Reddy: అప్పుడు బలిదేవత.. ఇప్పుడు దేవతా..? రేవంత్ పై మహేశ్వర్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy: సోనియా గాంధీనీ బలి దేవత అని ఇప్పుడు దేవత అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరువుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయన్నారు. రుణమాఫీపై ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని ఆరోపించారు. రైతు బంధుకి ఇవ్వాల్సిన 7 వేల కోట్లు మళ్లించారని మండిపడ్డారు. అవి ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 17 వేల కోట్లు అప్పులు తెచ్చారని తెలిపారు. నాలుగు నెలల్లో 40 వేల కోట్ల రెవెన్యూ వచ్చి ఉంటుందన్నారు. మొత్తం 57 వేల కోట్లు దేనికీ ఖర్చు చేశారన్నారు. ఒక్క పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఈ డబ్బు అంతా R టాక్స్, B టాక్స్ కోసమే ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి పాలన పైన పట్టు రాలేదన్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
డిఫాక్టో సీఎం, శ్రీధర్ బాబు SRSP నుండి 8 టీఎంసీల నీళ్ళు అక్రమంగా తరలించుకుపోయారన్నారు. ఇదేనా మీ వాటర్ మేనేజ్మెంట్ అని ప్రశ్నించారు. పంట నష్ట సహాయం కింద 10 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీనీ బలి దేవత అని ఇప్పుడు దేవత అని అంటున్నారని తెలిపారు. మోడీ నీ బడే భాయ్ అని ఇప్పుడు నమ్మించి మోసం చేసే వ్యక్తి అని అంటున్నారని తెలిపారు. నీకు మోడీ నీ అనే హక్కు లేదని హెచ్చరించారు. ఎన్నికల టైమ్ లో ఏదో మాట ఇచ్చి ఓట్లు దండు కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. హామీలు అన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో రేవంత్ రెడ్డీ చెప్పించారని తెలిపారు. అవి నేను చెప్పలేదని తెలివిగా రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని తెలిపారు. నాకు సంబంధం లేదని ఏదో ఒక రోజు బయట పడతారన్నారు.
Nizamabad: ప్రాణం తీసిన కారు.. ఊపిరాడక బాలుడు మృతి
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?