Mahesh Anand : 5 పెళ్లిళ్లు, 12 ఎఫైర్లు.. చివరకు సోఫాపై కుళ్ళిన శవమైన నటుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, గోవిందా వంటి స్టార్ హీరోలకు ఎదురుగా విలన్ పాత్రలో మెరిసిన నటుడు మహేష్ ఆనంద్ జీవితం చివరికి అత్యంత విషాదంగా ముగిసింది. 1982లో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన, సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. షహన్షా, గంగా జమున సరస్వతి లాంటి హిట్ సినిమాలతో పవర్ ఫుల్ విలన్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఒక ఘోరమైన కారు ప్రమాదం ఆయన కెరీర్ను ఒక్కసారిగా దెబ్బతీయడంతో పాటు, అవకాశాలు తగ్గిపోవడానికి, ఆర్థిక సమస్యలు పెరగడానికి కారణమైంది. అప్పటి నుంచి ఆయన జీవితం క్రమంగా దిగజారుతూ వచ్చింది.
Also Read : Suma Kanakala : ప్రభాస్, పవన్ కళ్యాణ్పై సుమ ఎమోషనల్ కామెంట్స్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
వ్యక్తిగత జీవితంలో ఐదు పెళ్లిళ్లు, అనేక అక్రమ సంబంధాలు ఉన్నప్పటికీ, చివరి రోజుల్లో ఆయన పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారు. 2019లో ముంబైలోని తన ఇంట్లో మహేష్ ఆనంద్ మరణించగా, ఆ విషయం రెండు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. పోలీసులు ఇంటికి వెళ్లినప్పుడు, ఆయన మృతదేహం సోఫాపై కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. చాలా రోజులకు ఈ వార్త మరోసారి వైరల్ అవుతుండగా.. గ్లామర్ కనిపించే సినీ ప్రపంచం వెనుక దాగి ఉన్న భయంకరమైన ఒంటరితనాన్ని, నిర్లక్ష్యాన్నికి ఈ విషాద ఉదాహరణగా నిలిచింది. పేరు, డబ్బు, గుర్తింపు అన్నీ శాశ్వతం కాదని, మనిషికి చివరికి కావాల్సింది మనుషుల అనుబంధమే అన్న కఠిన నిజాన్ని మహేష్ ఆనంద్ జీవితం మరోసారి గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!