Kaleshwaram: కాళేశ్వరంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ రోజు దీపారాధన, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించనున్నారు. రేపు ధనిష్ట నక్షత్రయుక్త కర్కాటకలగ్నమందు సాయంత్రం 4.35 గంటలకు శ్రీ ముక్తీశ్వర శుభానందల కళ్యాణ మహోత్సవం జరగనుంది.
Read Also: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు
Also Read
హరికథ, సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం లింగోధ్బవ పూజ నిర్వహించనున్నారు. ఎల్లుండి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, పూర్ణాహుతి, విశేష పూజలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి కల్యాణం జరగనుంది. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కళ్యాణం భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 50 వేల లడ్డూలు, 20 వేల పులిహోర ప్యాకెట్లు తయారీ చేయించారు. 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!