Adani : మహా కుంభ మేళాలో అదానీ మహాకార్యం.. అదేమిటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani : ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా 2025లో భక్తులకు ఆహారాన్ని అందించడానికి అదానీ గ్రూప్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) చేతులు కలిపాయి. ఈ మహాప్రసాద సేవను జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా మొత్తం కాలంలో రెండు సంస్థలు అందిస్తాయి. గత గురువారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషన్ (GBC) చైర్మన్ గురు ప్రసాద్ స్వామిని కలిసి, ఈ చొరవకు ISKCON కు కృతజ్ఞతలు తెలిపారు.
మహాప్రసాద సేవను అందించడంలో ఇస్కాన్ మద్దతు గురించి మాట్లాడుతూ.. కుంభమేళా ఒక పవిత్రమైన సేవా స్థలం అని, ప్రతి భక్తుడు దేవుడికి సేవ చేయడం పేరుతో ఇక్కడ పాల్గొంటారని అదానీ అన్నారు. ఇస్కాన్ సహకారంతో మహా కుంభ్ లో భక్తుల కోసం ‘మహాప్రసాద సేవ’ ప్రారంభించడం నా అదృష్టం. అన్నపూర్ణ మాత ఆశీస్సులతో లక్షలాది మంది భక్తులకు ఉచిత ఆహారం అందించబడుతుంది. ఈరోజు నాకు ఇస్కాన్ గురు ప్రసాద్ స్వామి జీని కలిసే అవకాశం లభించింది. నిజమైన అర్థంలో సేవ అనేది దేశభక్తికి అత్యున్నత రూపం. సేవే ధ్యానం, సేవయే ప్రార్థన, సేవయే దేవుడు.” అన్నారు.
Also Read
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
Read Also:Cock Fights: కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు.. బరులు సిద్ధం
సామాజిక సేవకు గొప్ప అవకాశం
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ప్రముఖ బోధకులలో ఒకరైన గురు ప్రసాద్ స్వామి మాట్లాడుతూ.. అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ కార్పొరేట్ బాధ్యత, సామాజిక సేవకు ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. గౌతమ్ అదానీ జీని ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన వినయం. ఆయన నిస్వార్థంగా సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఆయన సహకారానికి చాలా కృతజ్ఞులం.
50 లక్షల మంది భక్తులకు మహాప్రసాద సేవను అందించనున్నారు. మేళా ప్రాంతం లోపల, వెలుపల రెండు వంటశాలలలో ఆహారాన్ని తయారు చేస్తారు. మహాకుంభ ప్రాంతంలోని 40 ప్రదేశాలలో మహాప్రసాదం పంపిణీ చేయబడుతుంది. 2,500 మంది స్వచ్ఛంద సేవకులు ఈ చొరవలో పాల్గొంటారు. వికలాంగులు, వృద్ధులు, పిల్లలతో ఉన్న తల్లుల కోసం గోల్ఫ్ కార్ట్లను ఏర్పాటు చేశారు. గీతా సార్ ఐదు లక్షల కాపీలను కూడా భక్తులకు పంపిణీ చేస్తారు.
Read Also:Drugs Mafia: రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను కొలిమిలో తగలబెట్టిన పోలీసులు.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!