Liquor Ban : సీఎం సంచలన నిర్ణయం.. 17 ప్రముఖ నగరాల్లో మద్యపాన నిషేధం
- మధ్యప్రదేశ్లో మద్యపాన నిషేధం
- 17 మతపరమైన పట్టణాల్లో అమలు
- ఉజ్జయినితో పాటు మరికొన్ని నగరాలు
- మహేశ్వర్లో మంత్రివర్గ సమావేశం
- మద్యం దుకాణాల శాశ్వత మూసివేత
Liquor Ban : మధ్యప్రదేశ్లో మొదటి నుండి మద్యపాన నిషేధం ఒక పెద్ద సమస్యగా ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు నిరంతరం మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా మద్య నిషేధ అంశం వేడెక్కింది. ఎన్నికలు జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఆ రాష్ట్ర మోహన్ యాదవ్ ప్రభుత్వం శుక్రవారం నాడు రాష్ట్రంలోని 17 నగరాల్లో మొదటి దశలో మద్యాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది.
Read Also:CM Chandrababu: ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం..
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా క్రమంగా ముందుకు సాగడానికి 17 మతపరమైన పట్టణాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తామని అన్నారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్, మెహర్ మునిసిపాలిటీ, దాటియా, పన్నా, మాండ్లా, ముల్తాయ్, మాండ్సౌర్, ఓర్చా మున్సిపల్ కౌన్సిల్, చిత్రకూట్, అమర్కంటక్, మహేశ్వర్, ఓంకారేశ్వర్, మాండ్లేశ్వర్ వంటి నగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయబడతాయని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీలో సల్కాన్పూర్, బందక్పూర్, కుందల్పూర్, బర్మాన్ కాలా, లింగా, బర్మాన్ ఖుర్ద్ ఉన్నాయి.
Read Also:Payal Rajput: పాయల్ రాజ్పుత్ ఇక పాన్ ఇండియా ‘వెంకటలచ్చిమి’
మహేశ్వర్లో జరిగిన మంత్రివర్గ సమావేశం
మోహన్ యాదవ్ మంత్రివర్గ సమావేశం మహేశ్వర్లో జరిగింది. ఈ సమావేశంలో మద్యపాన నిషేధ నిర్ణయంపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం గురించి మీడియాకు తెలియజేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించిన పట్టణాలు లేదా గ్రామ పంచాయతీలలో వాటి స్థానంలో వేరే దుకాణాలు తెరవబడవని అన్నారు. అది శాశ్వతంగా మూత పడతాయని స్పష్టం చేశారు. మద్య నిషేధం ప్రకటించిన ప్రదేశాలలో ఎక్కువ భాగం మతపరమైన ప్రదేశాలేనని ముఖ్యమంత్రి అన్నారు. నర్మదా నది ఒడ్డున ఇరువైపులా 5 కి.మీ. ప్రాంతంలో మద్యపాన నిషేధ విధానం అమల్లో ఉంది. భవిష్యత్తులో కూడా దానిని కొనసాగిస్తామన్నారు. ఈ విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. రాష్ట్రం క్రమంగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
తాజావార్తలు
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో