Viral : రైల్వే ట్రాక్పై ఆవు… చాకచక్యంగా ప్రాణాలు కాపాడిన లోకో ఫైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : ఆవు రైల్వే ట్రాక్ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఆవు ట్రాక్ను దాటాలని చూస్తుంది, అయితే అదే సమయంలో రైలు వస్తుంది. ట్రాక్ దాటుతున్న ఆవును చూసి రైలు డ్రైవర్ మానవత్వం ప్రదర్శించి రైలు వేగం తగ్గించడంతో ఆవు ట్రాక్ దాటింది. రైలులోని పైలట్ క్యాబిన్ నుండి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రజలు రైలు డ్రైవర్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ట్రాక్ దాటుతున్న ఆవును చూసి పైలట్ హారన్ మోగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పైలట్ రైలును ఆపేశాడు. మనుషులకు బాగానే ఉంటుంది కానీ జంతువుల కోసం రైలు ఆగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఆవును చూసిన డ్రైవర్ రైలును ఆపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 6 వేల మందికి పైగా లైక్ చేశారు.
Read Also:Mallu Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన..
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
రైల్వే ట్రాక్పై రైలు ముందుకి రావడం అంటే మీ ప్రాణాలకు ప్రమాదం. అందుకే రైలు పట్టాలపై నడవకుండా కఠిన ఆంక్షలు విధించారు. అయితే పొరపాటున రైలు పట్టాలు దాటడం వల్ల కొందరు మృత్యువాత పడిన సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మూగ జంతువులు రైలు పట్టాలు దాటుతున్న ఘటనలు అనేకం. జంతువులు ట్రాక్పైకి వస్తే, వాటి మనుగడ లోకో పైలట్ దాతృత్వంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కొన్ని మీటర్ల దూరంలో ట్రాక్పై మరో ఆవు కనిపించింది. పైలట్ హారన్ కొట్టినా ఫలితం లేకపోయింది. దీంతో పైలట్ రైలును ఆపేశాడు. ఆవును చూసిన డ్రైవర్ రైలును ఆపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 6 వేల మందికి పైగా లైక్ చేశారు.
Read Also:Pregnant Women Food: గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు అసలు తినకూడదు తెలుసా..?
ఆవు ప్రాణాలను కాపాడేందుకు రైలును నిలిపివేసిన లోకో పైలట్ మానవత్వం, సమయస్ఫూర్తి పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గొంతు లేని ప్రాణిని కాపాడిన పైలట్ అన్నాకు సెల్యూట్ అని కొందరు వ్యాఖ్యానించారు. అలాంటి వారిని చూస్తే మానవత్వం ఇంకా బతికే ఉందనే నమ్మకం కలుగుతోందని యూజర్లు సోషల్ మీడియాలో రాశారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!