Land For Jobs Scam: లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land For Jobs Scam: ఆర్జేడీ నేత అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. భూ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆస్తులలో న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని నివాస గృహంతో సహా ఢిల్లీ మరియు పాట్నాలోని లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉండగా.. ఉద్యోగ భూముల కుంభకోణానికి సంబంధించి సీబీఐ.. సోమవారం తన తాజా ఛార్జిషీట్లో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి పేర్లను తీసుకున్న ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది..
మరో 14 మంది పేర్లతో కూడిన ఛార్జ్ షీట్ ఈ కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీబీఐ.. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో తేజస్వి యాదవ్, రబ్రీ దేవి లబ్ధిపొందారని సీబీఐ ఆరోపించింది.. ఈ కేసులో లాలూ యాదవ్ కుటుంబ సభ్యులే కాకుండా ఎకె ఇన్ఫోసిస్టమ్స్, పలువురు మధ్యవర్తుల పేర్లను కూడా సీబీఐ పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ మంత్రిగా ఉన్న సమయంలో ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హాజీపూర్లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో పాట్నాకు చెందిన ప్రత్యామ్నాయాలను నియమించారనేది ఆరోపణ.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
2022లో నమోదైన కేసు విషయంలోకి వెళ్తే.. బీహార్ నివాసితులకు రైల్వేలో ఉద్యోగాలు కల్పించే బదులు అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలను అందించారని ఆరోపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సీబీఐ విచారణలో కనీసం ఏడు భూ బదలాయింపులు వెలుగులోకి వచ్చాయి. ఈ భూ బదలాయింపులకు ప్రతిఫలంగా ఆరు రంగాల్లో పన్నెండు మందికి ఉద్యోగాలు లభించినట్లు ఏజెన్సీ పేర్కొంది. అంతకుముందు, ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ మరియు కొంతమంది రైల్వే అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని కోరడానికి ఢిల్లీ కోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐకి ఆగస్టు 8వ తేదీ వరకు సమయం ఇచ్చింది.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!