Lakhpati Didi Yojana: మహిళలకు వడ్డీ లేకుండా రూ. 5 లక్షలు.. షరతులు వర్తిస్తాయి
- కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.
- 'లక్షపతి దీదీ యోజన' అనే పథకాన్ని ప్రారంభించింది.
- రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వబడుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakhpati Didi Yojana: భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వివిధ వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువస్తుంది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురావడానికి కారణం ఇదే. గతేడాది కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ‘లక్షపతి దీదీ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు వారికి ఆర్థిక సాయం అందించదానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ఇందుకోసం మహిళలు కొన్ని షరతులు పాటించాలి.
Happy Birthday Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్
Also Read
- 2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
- CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
లఖపతి దీదీ పథకం అంటే?
మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. లఖపతి దీదీ యోజన కూడా అదే ప్రయత్నం. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళల కోసం ఈ పథకం అమలు చేయబడింది. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తారు. స్త్రీలు స్వయం ఉపాధికి ముందుకొస్తారు. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇస్తారు. ఆపై సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం ఇస్తారు. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని పత్రాలు మహిళలు అందించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన షరతు ఏంటంటే.. ఈ పథకం కింద ఎవరైనా మహిళ దరఖాస్తు చేసుకుంటే.. వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ ఉండకూడదు. అలాగే వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి . 3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న మహిళలు ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు కాదు.
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల
పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
లఖపతి దీదీ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్వయం సహాయక బృందం కింద మహిళల కోసం వ్యాపార ప్రణాళికను రూపొందించాలి. వారి వ్యాపార ప్రణాళిక రూపొందించిన వెంటనే, స్వయం సహాయక బృందం ద్వారా ఆ ప్రణాళిక ప్రభుత్వానికి పంపబడుతుంది. దాంతో ప్రభుత్వ అధికారులు దరఖాస్తును సమీక్షిస్తారు. ఆ తర్వాత, దరఖాస్తును ఆమోదించినట్లయితే పథకం ప్రయోజనం ఇవ్వబడుతుంది. దాని కింద రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వబడుతుంది.
తాజావార్తలు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!