Delhi : ఢిల్లీలో దారుణం.. ముగ్గురు అన్నదమ్ములను కత్తితో పొడిచిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీలో కత్తితో దాడి ఘటన వెలుగు చూసింది. బుధవారం రాత్రి గోవింద్పురి ప్రాంతంలో నివసిస్తున్న ముగ్గురు సోదరులను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి గాయపరిచారు. ఇందులో ఒక సోదరుడు అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ కత్తితో దాడి ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also:Kajal Agarwal : బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్న చందమామ..?
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, బుధవారం రాత్రి 10:00 గంటల సమయంలో గోవింద్పురి ప్రాంతంలో ముగ్గురు సోదరులపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఇందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోగా సోదరుల్లో ఒకరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడిని ఆజాద్గా గుర్తించగా అతని మరో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారనే దానిపై ఎలాంటి సమాచారం అందలేదు.ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం కేసును పరిశీలించారు. ప్రస్తుతం నిందితులను గుర్తించేందుకు పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంత ప్రజలను కూడా విచారిస్తున్నారు.
Read Also:KCR Warning: కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్
తూర్పు ఢిల్లీలోని మధు విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలకంత్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో గత బుధవారం ఓ మహిళా ఫోటోగ్రాఫర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. మహిళ మృతదేహం ఆమె ఫ్లాట్లోని బాత్రూమ్లో పడి ఉంది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ మహిళను 32 ఏళ్ల మహిళా ఫోటోగ్రాఫర్గా గుర్తించినట్లు తూర్పు ఢిల్లీ డీసీపీ అమృత గుగులోత్ బుధవారం సాయంత్రం తెలిపారు.
తాజావార్తలు
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!