Jr.NTR: జూ.ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr.NTR: అభిమానులు తాము ఆరాధించే నటులనే వారు దేవుళ్లుగా భావిస్తారు. వారి అభిమానం ఒక్కోసారి హద్దుదాటుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా ఘటనల్లో ఫ్యాన్స్ చేసిన పనులకు నటీనటులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పిడింది. తమ అభిమాన హీరో సినిమా విడుదలైందంటే చాలు ఆనందంతో థియేటర్లలో క్రాకర్స్ కాల్చడం మొదలుకుని రకరకాలుగా పనులు చేస్తూ నానా హడావుడి చేస్తూ ఉంటారు. అభిమానుల్లో తెలుగు స్టార్ హీరోల అభిమానులు వేరయా అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ కు స్టార్ డమ్ తీసుకువచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సింహాద్రి’ రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే.
Read Also:PM Modi: ఆస్ట్రేలియా పర్యటనలో మోడీ.. ఆకాశంలో గ్రాండ్ వెల్కమ్
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు నానా హంగామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కొందరు అభిమానులు మేకల తలలు నరికి థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి తొమ్మిది మంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ వద్ద రెండు మేకలను కోసినందుకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద కేక్ కట్ చేసి రెండు మేకలను కోసి ఆ రక్తాన్ని ఫ్లెక్సీలపై చల్లారు. దాంతో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Read Also:Balakrishna: ఊహించని కాంబినేషన్.. బాలయ్య, రజనీ, శివకుమార్.. బాక్సాఫీస్ బద్దలే
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!