KA Paul: యుద్ధాన్ని ఆపేందునుకు నా పవర్స్ ను ఉపయోగించాలి..!
- ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం
- ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్ స్పందన.
- ఇజ్రాయిల్, ఇరాన్ వార్ చాలా విచారమైంది.
- విషయంలో ప్రపంచం సీరియస్ గా ఆలోచించాలి
- అక్కడ బంకర్లలో ఉండి ప్రాణం దక్కించుకున్న
- యుద్ధాన్ని ఆపేందునుకు జీ7 సదస్సు, తన పవర్స్ ను ఉపయోగించాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్ స్పందించారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. నాపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, చివరి శ్వాస వరకు శాంతి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటానని అన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ వార్ చాలా విచారమైంది. ఈ విషయంలో ప్రపంచం సీరియస్ గా ఆలోచించాలి. ప్రపంచ మూడో యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నారని.. ఇజ్రాయిల్ కు పలు దేశాలు మద్దతిస్తున్నాయని అయన అన్నారు.
Read Also: ACB Raids: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన డీఈఓ, జూనియర్ అసిస్టెంట్..!
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
అయితే, నేను అక్కడికి వెళ్లలేకపోతున్నాను.. అక్కడ పరిస్థితులు అస్సలు బాగా లేవు, గతంలో అత్యంత దారుణ పరిస్థితులు చూశానని అన్నారు. అక్కడ బంకర్లలో ఉండి ప్రాణం దక్కించుకున్నానని, వాళ్ళు వినడం లేందంటూ వాపోయారు. యుద్ధాలు ఆగాలి.. ఈ విషయంలో తెలుగు ప్రజల సత్తా చూపెట్టాలి అంటూ మాట్లాడారు. యుద్ధాన్ని ఆపేందునుకు జీ7 సదస్సు, తన పవర్స్ ను ఉపయోగించాలంటూ కీలలకా వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చెయ్యాలి.. యుద్ధం ఆపాలని కోరాలంటూ ఆయన ప్రజలను కోరారు.
Read Also: CM Revanth: వైద్య కళాశాలల పనులపై కార్యాచరణ ప్రణాళిక.. అధికారులకు సీఎం ఆదేశం..!
అలాగే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఆస్పత్రిలోని 38 మందికి కూడా న్యాయం చెయ్యాలని, నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రం, ఎయిర్ ఇండియా, అదానీ స్పందించకపోతే సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని.. ప్రధాని, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ లు రాజీనామా చెయ్యాలంటూ డిమాండ్ చేసారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!