UP: “ఆమె కొడుకే సర్వస్వం..” తల్లి ప్రాణం తీసిన పబ్జీ.. ఎంతకీ ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ప్రమాదకరమైన పబ్జీ ఆటకు యువకులు, పిల్లలు బలి కావడం మనం చూసే ఉంటాం. కానీ.. ఆ మాయదారికి ఆట ఓ తల్లిని పొట్టనబెట్టుకుంది. యూపీ రాష్ట్రం ఝాన్సీలోని రక్షా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు పబ్జీ ఆట, టీవీకి బానిస మారాడు. దీంతో తల్లి తరచూ బాధపడుతుండేది. కుమారుడు ఎంతకీ మానకపోవడంతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని రవీంద్ర ప్రతాప్ సింగ్ భార్య షీలా సింగ్ (38)గా గుర్తించారు. ఆమె చిత్రకూట్ జిల్లా రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని హర్దౌలి గ్రామానికి చెందినవారు. ఆమె కుటుంబం ఝాన్సీలోని ఆర్ఎస్ రెసిడెన్సీ కాలనీలో నివసిస్తోంది. ఆమె భర్త రవీంద్ర ప్రతాప్ సింగ్ హెచ్డీబీ ఫైనాన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వారి 13 ఏళ్ల కుమారుడు అరిహన్స్ జై ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
READ MORE: 125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
Also Read
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
తన కొడుకు ఆన్లైన్లో PUBG గేమ్ ఆడటం, టీవీ చూడటం అలవాటు చేసుకున్నాడని రవీంద్ర వివరించాడు. దీని కారణంగా.. తన భార్య షీలా ఎప్పుడూ కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందేదని తలిపాడు. ఈ ఆటలు బంద్ చేయమని పదే పదే తన కుమారుడికి చెప్పిన వినిపించుకోలేదని వెల్లడించాడు. కుమారుడే తన ఆస్తిగా భావించిన ఆ తల్లి తట్టుకోలేకపోయిందని చెబుతున్నారరు. గత ఆదివారం రాత్రి భోజనం తర్వాత.. అందరూ నిద్రపోయారు. రవీంద్ర తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మేల్కొన్నాడు. దీంతో షీలా గదిలో ఉచ్చుకు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ ద్వారా మహిళను మెడికల్ కాలేజీకి తరలించామని, ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారని రక్సా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి రూపేష్ కుమార్ తెలిపారు. మృతదేహానికి పోస్టు మర్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: 125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!