Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు లీగల్ నోటీసు.. రూ.1000కోట్లకు పరువునష్టం దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఐఆర్బీ సోమవారం లీగల్ నోటీసు పంపింది. వెయ్యి కోట్లకు రఘునందన్రావుకు ఐఆర్బీ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండీఏ ఐఆర్బీకి లీజుకు ఇచ్చింది. ఐఆర్బీకి ఔటర్ రింగ్ రోడ్డు లీజు కేటాయింపులో అవకతవకలు జరిగాయని మెదక్ ఎమ్మెల్యే రఘునందన్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఆర్బీ కంపెనీకి 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ లీజును ఇచ్చిందని రఘునందన్రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రఘునందన్రావుకు ఓఆర్బీ లీగల్ నోటీసు పంపింది. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది.
Read Also:CM KCR: రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది. ఓఆర్ఆర్ లీజుపై కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లీజు నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు.
Read Also:Kerala: మటన్ తక్కువైందని జైలు అధికారులను కొట్టిన ఖైదీ..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!