Iran Execution: ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ గడ్డపై ఉరిశిక్ష
- మొస్సాద్కు రహస్యాలు చేరవేసినట్లు నిర్ధారణ
- కురుష్ కీవాని అనే వ్యక్తికి మరణశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Execution: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో కురుష్ కీవాని అనే వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని విదేశీ శక్తులకు చేరవేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
READ ALSO: North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
నేరారోపణలు ఏమిటంటే..
కురుష్ కీవానిపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే.. ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ ఏజెంట్గా వ్యవహరిస్తూ ఇరాన్ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించడం, ఇరాన్ భద్రతా రంగానికి చెందిన అత్యంత కీలకమైన, రహస్య సమాచారాన్ని శత్రు దేశానికి అప్పగించడం, ఇరాన్లోని అత్యంత సున్నితమైన, నిషేధిత ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను తీసి, వాటిని మొస్సాద్కు పంపడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
చట్టపరమైన చర్యలు
కీవాని అరెస్టు అనంతరం విచారణ చేపట్టిన దిగువ కోర్టు, అతను దేశద్రోహానికి పాల్పడినట్లు నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును నిందితుడు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దిగువ కోర్టు తీర్పునే సమర్థించింది. చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత, జైలు అధికారులు అతనికి ఉరిశిక్షను అమలు చేశారు. ఇజ్రాయెల్ లేదా ఇతర విదేశీ సంస్థల కోసం గూఢచర్యం చేసే వారిపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది.
READ ALSO: 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!