India- China Conflict: దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకల ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- China Tension: దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారతదేశపు నౌకాదళానికి చెందిన మూడు యుద్ధ నౌకలు సింగపూర్ కు చేరుకున్నాయి. రెండు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ దురుసు చర్యలకు పాల్పడుతుండటంతో భారత యుద్ధ నౌకల మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, భారత్కు చెందిన ఐఎన్ఎస్ ఢిల్లీ, శక్తి, కిల్టాన్ యుద్ధనౌకలు సోమవారం నాడు సింగపూర్ చేరుకున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Read Also: Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఇక, మూడు రోజుల పాటు ఈ వార్షిప్లు ఇక్కడే ఉండనున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఆ తర్వాత ఈ యుద్ధనౌకలు మలేసియాకు.. ఆ తర్వాత ఫిలిప్పీన్స్కు బయలుదేరి వెళ్లనున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ యుద్ధ నౌకలతో డ్రాగన్ కంట్రీ చైనాకు సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని చైనా వాదిస్తుంది. దీన్ని ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రునై, తైవాన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సముంద్రంలో తమ హక్కులను చాటుకునేందుకు ఫిలిప్పీన్స్.. అమెరికా మద్దతుతో గస్తీ కాస్తుంది. ఆ సమయంలో చైనా నౌకాదళంతో తీవ్ర ఉద్రిక్తతలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!