Indian Navy: అరేబియా సముద్రంలో డ్రోన్ దాడి.. స్పందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి ఒక కార్గో షిప్పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత భారత నావికాదళం చర్యలు చేపట్టింది. ఈ దాడిపై ఓడ సిబ్బంది భారత నౌకాదళానికి అత్యవసర హెచ్చరిక (SOS) పంపింది. సమాచారం అందిన వెంటనే డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని పంపినట్లు భారత నావికాదళం వెల్లడించింది.
Merugu Nagarjuna: దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
పోర్ట్ అడెన్కు దక్షిణంగా 60 నాటికల్ మైళ్ల దూరంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. కాగా.. ఈ దాడి ఘటనపై ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ స్పందించిందని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. ఓడలో తొమ్మిది మంది భారతీయులు సహా 22 మంది సిబ్బంది ఉన్నారు. బుధవారం రాత్రి 11.11 గంటలకు మార్షల్ ఐలాండ్స్ జెండాతో కూడిన వాణిజ్య నౌక ‘ఎంవీ జెన్కో పికార్డీ’పై డ్రోన్ దాడి జరిగింది.
Harish Rao: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది..
నౌక నుంచి ఎమర్జెన్సీ అలర్ట్ అందిన వెంటనే భారత నావికాదళ యుద్ధనౌక రాత్రి 12.30 గంటలకు సాయం అందించింది. ఈ సమయంలో సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదు. సముద్రపు దొంగలు, ఇతర రెస్క్యూ కార్యకలాపాలను తరిమికొట్టడానికి భారత నావికాదళం గల్ఫ్ ఆఫ్ అడెన్లో INS విశాఖపట్నం మోహరించింది. INS విశాఖపట్నంలో ఉన్న నౌకాదళ EOD నిపుణులు.. జనవరి 18 ఉదయం దాడికి గురైన ఓడలో ఎక్కారని, దెబ్బతిన్న భాగాలను పరిశీలించిన తర్వాత, దానిని తిరిగి తన ప్రయాణానికి అనుమతించారని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో.. నావల్ మెరైన్ కమాండోలు ఉత్తర అరేబియా సముద్రంలో సరుకు రవాణా నౌకలో 21 మంది సిబ్బందిని రక్షించారు.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!