Eng vs India : చాహల్ చమత్కారం.. 49 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్-టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. మొదటి మ్యాచ్లో పరాజయం పొందిన ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్లో గెలిచేందుకు గట్టిగానే ప్రయత్నించింది. అయినప్పటికీ టీమిండ్ బౌలర్ల దాటికి 49 ఓవర్లకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే తొలి వన్డేలో బుమ్రా ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టిచేయగా.. ఈ మ్యాచ్లో యజువేంద్ర చాహల్ విజృంభించాడు. తన బౌలింగ్ ప్రతిభతో ఇంగ్లండ్ ఆటగాళ్లను తప్పుదారిపట్టించి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
49 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులు చేసి వెనుదిరిగింది. అయితే మరికాసేపట్లో 247 పరుగుల లక్ష్యంతో టీమిండియా రంగంలోకి దిగనుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. టీమిండియా 2-0తో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్నైనా ఇంగ్లండ్ గెలువాలనే లక్ష్యంతో ఉంది. చూడాలి మరీ.. సిరీస్ ఎవరి ఖాతాలో పడుతుందోనని.
Also Read
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!