Eng vs India : చాహల్ చమత్కారం.. 49 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్-టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. మొదటి మ్యాచ్లో పరాజయం పొందిన ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్లో గెలిచేందుకు గట్టిగానే ప్రయత్నించింది. అయినప్పటికీ టీమిండ్ బౌలర్ల దాటికి 49 ఓవర్లకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే తొలి వన్డేలో బుమ్రా ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టిచేయగా.. ఈ మ్యాచ్లో యజువేంద్ర చాహల్ విజృంభించాడు. తన బౌలింగ్ ప్రతిభతో ఇంగ్లండ్ ఆటగాళ్లను తప్పుదారిపట్టించి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
49 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులు చేసి వెనుదిరిగింది. అయితే మరికాసేపట్లో 247 పరుగుల లక్ష్యంతో టీమిండియా రంగంలోకి దిగనుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. టీమిండియా 2-0తో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్నైనా ఇంగ్లండ్ గెలువాలనే లక్ష్యంతో ఉంది. చూడాలి మరీ.. సిరీస్ ఎవరి ఖాతాలో పడుతుందోనని.
Also Read
తాజావార్తలు
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!