India- Pakistan: భారత్కు రానున్న పాకిస్థాన్ జట్టు.. క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలు బీహార్లోని రాజ్గిర్లో జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 7న ముగుస్తుంది. అయితే.. భారత్లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాకిస్థాన్ పాల్గొనడంపై చర్చ జరిగింది. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం.. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
READ MORE: RK Roja: కూటమి గెలుపుపై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఈవీఎం మాయాజాలం తోడై..!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ అంశంపై గురువారం క్రీడా మంత్రిత్వ శాఖలో ఓ అధికారి కీలక సమాచారం అందించారు. భారత్లో ఏ అంతర్జాతీయ టోర్నమెంట్ జరిగినా.. తాము వ్యతిరేకం కాదని.. కానీ ద్వైపాక్షిక మ్యాచ్లు (భారతదేశం – పాకిస్థాన్ మధ్య మాత్రమే) విషయంలో వేరేగా వ్యవహరిస్తామని వెల్లడించారు. . ‘భారత్లో ఏ టోర్నమెంట్లోనైనా ఆడేందుకు ఏ జట్టుకూ మేం వ్యతిరేకం కాదు. కానీ, ద్వైపాక్షిక సిరీస్ల్లో మాత్రం మా వైఖరి వేరుగా ఉంటుంది’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు సంబంధించి హాకీ ఇండియా కార్యదర్శి భోలా నాథ్ సింగ్ స్పందించారు. తాము ప్రభుత్వ సూచనల మేరకు పనిచేస్తామని.. ప్రభుత్వం ఏ నిర్ణయిం తీసుకున్నా.. అదే మా వైఖరి అవుతుందని స్పష్టం చేశారు.
READ MORE: Pakistan: భారత్ దెబ్బతో చైనా ఆయుధాలను నమ్మలేకపోతున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!