T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్ నేడు (మార్చి 8) న్యూజిలాండ్తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ శుభారంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ భీకరమైన ఫామ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. కివీస్ కు 256 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.
IND vs NZ Final T20 World Cup 2026: పిచ్చి కొట్టుడు కొట్టిన అభిషేక్, సంజు, ఇషాన్.. కివీస్ ముందు భారీ టార్గెట్

Ind Vs Nz1