T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్ నేడు (మార్చి 8) న్యూజిలాండ్తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ శుభారంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ భీకరమైన ఫామ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత్ నిర్ణీత 20…
టీమ్ ఇండియా వికెట్కీపర్-బ్యాటర్ సంజు సామ్సన్ మళ్లీ అదరగొట్టాడు. ICC T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మూడో వరుస ఫిఫ్టీ సాధించాడు. ఇది టోర్నమెంట్లో అతని అద్భుత ఫామ్కు మరో ఉదాహరణ. సంజు సామ్సన్ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇది టోర్నమెంట్లో సంజు సామ్సన్ మూడో వరుస ఫిఫ్టీతో రికార్డులు బ్రేక్#33 బంతుల్లో 50#టోర్నమెంట్లో సంజు మూడో వరుస హాఫ్ సెంచరీ మూడో వరుస హాఫ్ సెంచరీ. ముందు…
2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంబం లభించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రపంచ కప్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. Also Read:IND vs NZ Final T20…
2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. ఫైనల్లో నేడు భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనున్నది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించగా, భారత్ ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. సూర్యకుమార్…