WHO Trachoma Free India: వైద్యరంగంలో దేశానికి అద్భుత విజయం.. ట్రాకోమా ఫ్రీగా అవతరించిన భారత్
- వైద్యరంగంలో దేశానికి అద్భుత విజయం..
- ట్రాకోమా ఫ్రీగా అవతరించిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WHO Trachoma Free India: ట్రాకోమా.. అంటే క్లామిడియా ట్రాకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి. ప్రపంచంలోని ప్రజలు పాక్షికంగా అంధత్వానికి ప్రభావితమవుతారు. ఈ వ్యాధి చేతులు, బట్టలు, పరుపులు లేదా గట్టి ఉపరితలాల ద్వారా ద్వారా వ్యాపిస్తుంది. ఇది కంటికి నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా కార్నియాను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇకపోతే ఈ ఏడాదిలో భారతదేశ ఆరోగ్య రంగం పెద్ద విజయాన్ని సాధించింది. దేశం ఇప్పుడు ట్రాకోమా వ్యాధి నుండి విముక్తి పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి ట్రాకోమా వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు నేపాల్, మయన్మార్ కూడా ఆగ్నేయాసియా ప్రాంతంలో ట్రాకోమాను తొలగించిన దేశాల లిస్ట్ లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాలు ట్రాకోమాను తొలగించడంలో విజయవంతమయ్యాయి.
Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ సమాచారం ఇస్తూ.., ట్రాకోమా అనే ప్రజారోగ్య సమస్యను ఈ బాధాకరమైన వ్యాధి నుండి లక్షలాది మందిని విముక్తి చేయడానికి భారతదేశం సాధించిన విజయాలు, దేశం నిబద్ధతకు నిదర్శనమని భారత ప్రభుత్వం ప్రశంసించింది. ఇక సంస్థ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. భారతదేశం సాధించిన ఈ విజయం వెనుక ప్రభుత్వ బలమైన నాయకత్వం, ఆరోగ్య కార్యకర్తల నిబద్ధత ఉందని అన్నారు.
Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్ సహకారంతో 1963లో దేశంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సమగ్ర ట్రాకోమా నియంత్రణ కార్యకలాపాల కార్యక్రమంతో పాటు జాతీయ ట్రాకోమా నియంత్రణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ 79.1%, రాజస్థాన్ 74.2%, ఉత్తరప్రదేశ్ 68.1% ఉన్నాయి. ఇది కాకుండా, గుజరాత్లో 56%, మధ్యప్రదేశ్లో 41.3%, బీహార్లో 30%, జమ్మూ కాశ్మీర్లో 60% ట్రాకోమా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!