WHO Trachoma Free India: వైద్యరంగంలో దేశానికి అద్భుత విజయం.. ట్రాకోమా ఫ్రీగా అవతరించిన భారత్
- వైద్యరంగంలో దేశానికి అద్భుత విజయం..
- ట్రాకోమా ఫ్రీగా అవతరించిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WHO Trachoma Free India: ట్రాకోమా.. అంటే క్లామిడియా ట్రాకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి. ప్రపంచంలోని ప్రజలు పాక్షికంగా అంధత్వానికి ప్రభావితమవుతారు. ఈ వ్యాధి చేతులు, బట్టలు, పరుపులు లేదా గట్టి ఉపరితలాల ద్వారా ద్వారా వ్యాపిస్తుంది. ఇది కంటికి నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా కార్నియాను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇకపోతే ఈ ఏడాదిలో భారతదేశ ఆరోగ్య రంగం పెద్ద విజయాన్ని సాధించింది. దేశం ఇప్పుడు ట్రాకోమా వ్యాధి నుండి విముక్తి పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి ట్రాకోమా వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు నేపాల్, మయన్మార్ కూడా ఆగ్నేయాసియా ప్రాంతంలో ట్రాకోమాను తొలగించిన దేశాల లిస్ట్ లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాలు ట్రాకోమాను తొలగించడంలో విజయవంతమయ్యాయి.
Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు
Also Read
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ సమాచారం ఇస్తూ.., ట్రాకోమా అనే ప్రజారోగ్య సమస్యను ఈ బాధాకరమైన వ్యాధి నుండి లక్షలాది మందిని విముక్తి చేయడానికి భారతదేశం సాధించిన విజయాలు, దేశం నిబద్ధతకు నిదర్శనమని భారత ప్రభుత్వం ప్రశంసించింది. ఇక సంస్థ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. భారతదేశం సాధించిన ఈ విజయం వెనుక ప్రభుత్వ బలమైన నాయకత్వం, ఆరోగ్య కార్యకర్తల నిబద్ధత ఉందని అన్నారు.
Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్ సహకారంతో 1963లో దేశంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సమగ్ర ట్రాకోమా నియంత్రణ కార్యకలాపాల కార్యక్రమంతో పాటు జాతీయ ట్రాకోమా నియంత్రణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ 79.1%, రాజస్థాన్ 74.2%, ఉత్తరప్రదేశ్ 68.1% ఉన్నాయి. ఇది కాకుండా, గుజరాత్లో 56%, మధ్యప్రదేశ్లో 41.3%, బీహార్లో 30%, జమ్మూ కాశ్మీర్లో 60% ట్రాకోమా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
తాజావార్తలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
-
Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
-
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!