IND vs AUS: ఆదుకున్న కోహ్లీ, రాహుల్.. ప్రపంచకప్లో భారత్ బోణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (97*), విరాట్ కోహ్లి (87)ల అద్భుత ఇన్నింగ్స్లు భారత్కు ప్రపంచకప్లో విజయవంతమైన ఆరంభాన్ని అందించాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా.. బుమ్రా, కుల్దీప్ రెండేసి వికెట్లు తీశారు. పాండ్యా, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 41 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్టీవ్ స్మిత్ 46 పరుగులు చేశాడు. తర్వాత లబుషేన్ 27, మ్యాక్స్ వెల్ 15, అలెక్స్ క్యారీ 0, కెమెరాన్ గ్రీన్ 8, కమిన్స్ 15, స్టార్క్ 28, ఆడం జంపా 6 పరుగులు చేశారు.
Exgratia: అత్తిబెలె అగ్ని ప్రమాద బాధిత కుటుంబీలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయాస్ అయ్యర్ (0) రూపంలో ఆ జట్టు కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ పని ముగిసిందని అందరు అనుకున్న సమయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్కు 165 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ శుభారంభం లభించింది. ఇక ఆస్ట్రేలియా తరఫున ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
Sreleela : మా బాలయ్య ది చాలా మంచి మనస్సు..
ఇదిలా ఉంటే.. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు 1996 ప్రపంచకప్ తర్వాత తొలిసారి ప్రపంచకప్లో ఓపెనింగ్ మ్యాచ్లో ఓడిపోయింది. గతసారి శ్రీలంక చేతిలో ఓడి ఆ జట్టు చాంపియన్గా నిలిచింది. ఈసారి భారత్ ఈ ఘనత సాధించింది. అంతా సవ్యంగా సాగితే ఈసారి భారత జట్టు సొంతగడ్డపై ఛాంపియన్గా నిలిచి మూడోసారి ట్రోఫీని అందుకుంటుంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!