ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ విక్టరీ సాధించింది. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్కు చేరిన భారత్.. నామమాత్రపు మ్యాచ్లో పాకిస్తాన్ ను ఓడించింది. 2-1 ఆధిక్యంతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Asian Champions Trophy: పాకిస్తాన్ పై భారత్ విక్టరీ..
- ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో పాకిస్తాన్ పై భారత్ విక్టరీ
- పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన భారత్
- 2-1 ఆధిక్యంతో గెలుపు.