Ayodhya Diwali: ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న రాంలాలా ఆలయం
- ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో.
- ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ..
- మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్ల నియామకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Diwali: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాంలాలా ఆలయంలో ఈసారి ప్రత్యేక దీపాలను వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి గ్రాండ్ గా “పర్యావరణ స్పృహ”తో సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబరు 30న సరయూ ఘాట్ల వద్ద జరిగే మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్లను నియమించారు.
Read Also: Fire Accident : అబిడ్స్లోని క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం…
Also Read
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం, ఈ ప్రత్యేక రకాల దీపాలు ఆలయ భవనాన్ని మరకలు, మసి నుండి కాపాడతాయి. అలాగే ఎక్కువ సేపు కాంతిని కూడా అందిస్తాయి. శ్రీరామజన్మభూమి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించేందుకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆలయ సముదాయాన్ని అనేక విభాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించి అలంకరణ బాధ్యతలు అప్పగించారు. బీహార్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అషు శుక్లాకు ఆలయంలోని ప్రతి మూలను క్రమపద్ధతిలో వెలిగించడం, అన్ని ద్వారాలను తోరణాలతో అలంకరించడం, శుభ్రపరచడం ఇంకా అలంకరణ చేయడం వంటి బాధ్యతలను అప్పగించారు. దీంతో అందమైన పూలతో, దీపాలతో అలంకరించిన ఆలయాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ సారి వెలుగుల పండుగలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రమత్తుకు ఇద్దరు బలి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ప్రతిభా గోయల్ ఉద్దేశం మేరకు సరయూలోని 55 ఘాట్ల వద్ద ఈ భారీ వాలంటీర్ల బృందాన్ని మోహరించారు. రెండు వేల మందికి పైగా సూపర్ వైజర్లు, కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ఛార్జ్లు, దీపాల లెక్కింపు, ఇతర సభ్యుల పర్యవేక్షణలో 30 వేల మందికి పైగా వాలంటీర్లు ఘాట్ల వద్ద 28 లక్షల దీపాలను అలంకరించేందుకు కృషి చేస్తున్నారని ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!