AUS vs ENG: ఇంగ్లాండ్కు చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్.. ఒకే ఓవర్లో 30 పరుగులు..
- ఇంగ్లాండ్కు చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్..
- ఒకే ఓవర్లో 30 పరుగులు..
- తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం
- మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs ENG: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్లో మొదటి మ్యాచ్ బుధవారం సౌతాంప్టన్లో జరిగింది. ఇందులో కంగారూ జట్టు మొదటి టి20 మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జేమీ ఓవర్టన్, జాకబ్ బెథాన్ మరియు జోర్డాన్ కాక్స్ ఇంగ్లండ్ తరపున తమ టి20 అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పవర్ ప్లేలో 86 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్ జట్టుకు శుభారంభం అందించారు. కంగారూ జట్టు 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తుఫాను వేగంతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (59) సాధించాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ వేసిన ఒక ఓవర్లో 30 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేయడానికి వచ్చిన కరన్ బౌలింగ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆ ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టి 30 పరుగులు చేశాడు.
NTR Fan: ప్లీజ్ డాక్టర్స్.. ‘దేవర’ చూసేవరకైనా నన్ను బతికించండి: ఎన్టీఆర్ అభిమాని
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అనంతరం చేదంకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. తద్వారా తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ట్రావిస్ హెడ్ నిలిచాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!