Bomb Threat: సంపర్క్ క్రాంతి రైలుకు బాంబు బెదిరింపు.. భయభ్రాంతులకు లోనైనా ప్రయాణికులు
- దర్భంగా నుంచి న్యూఢిల్లీకి బీహార్ సంపర్క్ క్రాంతి.
- గోండా రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేత
- రైలు మొత్తాన్ని సాధించిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb threat to Sampark Kranti Express: దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వస్తున్న బీహార్ సంపర్క్ క్రాంతిలో బాంబు ఉందన్న సమాచారం అందడంతో ప్రయాణికులతో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు రైలును గోండా రైల్వే స్టేషన్లో హడావిడిగా నిలిపివేశారు. బాంబు బెదరింపు సమాచారం అందుకున్న గోండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 2 ఏఎస్పీలు, 1 సివిల్ పోలీస్, సిటీ పోలీస్ స్టేషన్తో పాటు డాగ్ స్క్వాడ్తో కలిసి రైలు స్టేషన్కు చేరుకుని బాంబు కోసం వెతకడం ప్రారంభించారు. RPF, GRP సిబ్బంది కూడా రైలులోని అన్ని బోగీలను తనిఖీ చేసారు.
Also Read: Unique Tradition: వైరెటీ సంప్రదాయం.. ఆవుల మందతో తొక్కించుకుంటున్న యువకులు
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
సమాచారం ప్రకారం, రైలు గత గంటగా గోండా స్టేషన్లో నిలబడి ఉంది. చాలా మంది ప్రయాణికులు రైలు దిగిన తర్వాత స్టేషన్లో నిలబడి ఉన్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణ, తనిఖీల్లో ఎలాంటి అనుమానాలు ఉన్న వాటిని గుర్తించలేదు అధికారులు. పోలీసులు, జీఆర్పీ బృందాలు ఒక్కో బోగీకి వెళ్లి ప్రజలను విచారించి సరుకులను తనిఖీ చేసారు. గత కొన్ని నెలలుగా రైళ్లు, స్టేషన్లకు బాంబులు పెట్టి బెదిరించే ఘటనలు అనేకం చూస్తున్నాము. అక్టోబర్ 30న రాజస్థాన్లోని హనుమాన్ఘర్ జంక్షన్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆ సమయంలో ముప్పు ఉన్న దృష్ట్యా స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను తనిఖీ చేశారు. దీంతో పాటు ప్లాట్ఫారమ్పై కూర్చున్న ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా తనిఖీ చేశారు. అయితే పోలీసులు, GRP తనిఖీలలో స్టేషన్లో ఎటువంటి పేలుడుకి సంబంధించిన వాటిని కనుగొనబడలేదు.
Also Read: Traffic Diversions: సదర్ ఉత్సవ్ మేళా.. రెండు రోజులు ఆ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ ..
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!