Health Tips : ఈ చిట్కాలు పాటిస్తే ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips for Immunity booster
నేటి అత్యాధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నాం. రోజుకో వైరస్ పుట్టుకొచ్చి ప్రజలపై విరుచుకుపడుతోంది. రోగం వచ్చిదంటే.. ఆసుపత్రుల చుట్టు తిరిగేకంటే.. రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎంతో మంచిది. మన పూర్వీకుల పొందుపరిచిన గ్రంధాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం..
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
1నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారంలో ప్రతిదినం మేము పూర్వకంగా తింటే జీవక్రియ ఆయుర్దాయం పెరుగుతుంది.
2. ప్రతి రోజు వాము రసం తీసుకుంటే గుండె నొప్పి ఉండదు. రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతి ఆకులు తింటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
3. దానిమ్మ పండు రసం తీసుకుంటే రక్త వృద్ధి శుద్ధి అవుతుంది. పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి, వరుగులు గా అయిన తర్వాత పట్టు తేనె లో నానబెట్టి ఆరు మాసములు ఊరిన తర్వాత రోజు ఒకటి తింటే రక్తపోటు, హృదయ కోసం వ్యాధులు దరిచేరవు. ఎంతటి వారికైనా మంచి చురుకుదనం వస్తుంది.
4. బొల్లి నివారణకు ముల్లంగి గింజలను, ఉత్తరేణి ఆకు రసముతో నూరి, చర్మముపై రాయుచున్న బొల్లి మచ్చలు నివారణ అగును. మునగాకు రసం మునగాకు తో వండిన వంటకాలు తింటే రోగాలు రావు. ప్రతిదినం తేనే, అల్లం రసం కలిపి తాగితే రక్త శుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగుతుంది.
5. తులసి ఆకు పసరు తేనే కలిపి తాగితే సర్వ తొలగిపోతాయి. దెబ్బలకు పైనుండి పడుట వలన కలిగిన నొప్పులు తగ్గాలంటే శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి. గుంటకన్నాకు మిరియాలు నూరినా మాత్రం తాగితే వాతావరణ మార్పుల వచ్చే జ్వరాలు తగ్గుతాయి. ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళదుంపలు, తులసి ఆకుల వల్ల బీపీ తగ్గుతుంది.
6. రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి తింటే మలబద్ధకం హరిస్తుంది. అల్లం రసం తాగితే జీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటి వల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది. అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతితో తింటే ఆకలి పుడుతుంది, అజీర్ణం పోతుంది.
7. గోరుచుట్టు పచ్చి పసుపు దుంప మెత్తగా నూరి వేళ్ళపై చూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉంటే తగ్గుపోతుంది. అరటి దూట రసం సర్వరోగ నివారిణి. మెంతులు, మెంతి కూర ఎక్కువ వాడిన చక్కెర వ్యాధి తగ్గును. తెలగపిండి ఆకు రసం రోజు ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్లు కరిగిపోతాయి.
8. వేడి నీటిలో తేనె కలిపి తాగుతుంటే స్థూలకాయం తగ్గుతుంది. కుంకుడుకాయ రసం చేసి రెండు ముక్కలు లోను వేస్తే పార్శ్వ నొప్పి పోతుంది. ఇలా చేస్తే చాలు. మనం నిత్యం యవ్వనంగా ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు.
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!