Health Tips : ఈ చిట్కాలు పాటిస్తే ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips for Immunity booster
నేటి అత్యాధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నాం. రోజుకో వైరస్ పుట్టుకొచ్చి ప్రజలపై విరుచుకుపడుతోంది. రోగం వచ్చిదంటే.. ఆసుపత్రుల చుట్టు తిరిగేకంటే.. రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎంతో మంచిది. మన పూర్వీకుల పొందుపరిచిన గ్రంధాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం..
Also Read
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
- Supreme Court: "ఆంక్షలు విధించడానికి మీరెవరు?".. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
1నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారంలో ప్రతిదినం మేము పూర్వకంగా తింటే జీవక్రియ ఆయుర్దాయం పెరుగుతుంది.
2. ప్రతి రోజు వాము రసం తీసుకుంటే గుండె నొప్పి ఉండదు. రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతి ఆకులు తింటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
3. దానిమ్మ పండు రసం తీసుకుంటే రక్త వృద్ధి శుద్ధి అవుతుంది. పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి, వరుగులు గా అయిన తర్వాత పట్టు తేనె లో నానబెట్టి ఆరు మాసములు ఊరిన తర్వాత రోజు ఒకటి తింటే రక్తపోటు, హృదయ కోసం వ్యాధులు దరిచేరవు. ఎంతటి వారికైనా మంచి చురుకుదనం వస్తుంది.
4. బొల్లి నివారణకు ముల్లంగి గింజలను, ఉత్తరేణి ఆకు రసముతో నూరి, చర్మముపై రాయుచున్న బొల్లి మచ్చలు నివారణ అగును. మునగాకు రసం మునగాకు తో వండిన వంటకాలు తింటే రోగాలు రావు. ప్రతిదినం తేనే, అల్లం రసం కలిపి తాగితే రక్త శుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగుతుంది.
5. తులసి ఆకు పసరు తేనే కలిపి తాగితే సర్వ తొలగిపోతాయి. దెబ్బలకు పైనుండి పడుట వలన కలిగిన నొప్పులు తగ్గాలంటే శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి. గుంటకన్నాకు మిరియాలు నూరినా మాత్రం తాగితే వాతావరణ మార్పుల వచ్చే జ్వరాలు తగ్గుతాయి. ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళదుంపలు, తులసి ఆకుల వల్ల బీపీ తగ్గుతుంది.
6. రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి తింటే మలబద్ధకం హరిస్తుంది. అల్లం రసం తాగితే జీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటి వల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది. అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతితో తింటే ఆకలి పుడుతుంది, అజీర్ణం పోతుంది.
7. గోరుచుట్టు పచ్చి పసుపు దుంప మెత్తగా నూరి వేళ్ళపై చూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉంటే తగ్గుపోతుంది. అరటి దూట రసం సర్వరోగ నివారిణి. మెంతులు, మెంతి కూర ఎక్కువ వాడిన చక్కెర వ్యాధి తగ్గును. తెలగపిండి ఆకు రసం రోజు ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్లు కరిగిపోతాయి.
8. వేడి నీటిలో తేనె కలిపి తాగుతుంటే స్థూలకాయం తగ్గుతుంది. కుంకుడుకాయ రసం చేసి రెండు ముక్కలు లోను వేస్తే పార్శ్వ నొప్పి పోతుంది. ఇలా చేస్తే చాలు. మనం నిత్యం యవ్వనంగా ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు.
తాజావార్తలు
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
-
LIC Investment: ఎల్ఐసీ మీ పాలసీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? నష్టాలను ఎలా ఎదుర్కొంటుంది? పూర్తి వివరాలు
-
Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Supreme Court: “ఆంక్షలు విధించడానికి మీరెవరు?”.. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!