Karnataka: ఒకే వేదికపై కుమారస్వామి, యడియూరప్ప.. సిద్ధరామయ్య సర్కార్పై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులో కావేరీ నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి, బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కలిసి ఒకే వేదికపై కనిపించారు. కావేరీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ ప్రదర్శనలో కుమారస్వామి కూడా పాల్గొన్నారు. నిజానికి జేడీఎస్ ఎన్డీయేలో చేరిన తర్వాత కుమారస్వామి తన పగను తొలగించుకుని యడియూరప్పతో వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుమారస్వామి మండిపడ్డారు.
Also Read: Arvind Kejriwal: కేజ్రీవాల్కు బిగ్ షాక్… ఆ కేసులో సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతి
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి జేడీఎస్ తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇటీవల కుమారస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్లను కలిశారు. ఈ భేటీతో ఎన్డీయేలోకి జేడీఎస్ లాంఛనప్రాయ ప్రవేశం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. అయితే సీట్ల పంపకాల విషయమై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
రైతుల ప్రయోజనాలను కాపాడడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కుమారస్వామి మండిపడ్డారు. ఇప్పుడు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అందుకే జేడీఎస్, బీజేపీ నిరసనలు తెలుపుతున్నాయన్నారు. అదే సమయంలో జేడీఎస్ ఎన్డీయేలో చేరడంపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ మాట్లాడుతూ ఉమ్మడి పోరు ఆవశ్యకమన్నారు.
#WATCH | JD(S) leader HD Kumaraswamy joins BJP protest against Karnataka government on Cauvery water sharing issue, in Bengaluru
"The State govt has failed in safeguarding the interests of the farmers. They're now playing with the lives of farmers of the state. That's why both… pic.twitter.com/yf9VFXO57d
— ANI (@ANI) September 27, 2023
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!