అన్నదాతలకు తప్పని తిప్పలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నిజామాబాద్లో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు పడిగాపులు పడుతున్నారు. కోత పూర్తి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత వారికి అసలు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో నిబంధనలకు అనుగు ణంగా 17శాతంలోపు ఉంటే తప్ప కాంటా వేయడం లేదు. ఒక వేళ తేమ శాతం వచ్చినా తమ తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడక తప్పడం లేదు. ఈ రెండు దాటుకుని ముందుకు వస్తే అప్పటికే కాంటాబస్తాలతో లారీలు నిండిపోయి ఉంటున్నాయి. మరోవైపు మిల్లర్లు నూక పేరుతో ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ధాన్యం బాగా ఎండితే పూర్తిగా నూక అవుతుందంటున్నారు. దీంతో ధాన్యం మిల్లులో దించుకోలేక తిరిగి తెచ్చుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మిల్లర్లు ఏ సాకూ చెప్పకుండా దించుకోవాలంటే నాలుగు నుంచిఐదు కిలోల వరకు తరుగు ఇస్తామని ఒప్పుకోవాలి. కోతలు ప్రారంభమై నప్పటి నుంచి రైతులు ధాన్యం కేంద్రాలకు ధాన్యం తీసుకోస్తున్నారు. ప్రభుత్వం కేంద్రాలకు సమయానికి తెరవకపోవడం కూడా ఈ సమస్య కు కారణమైంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకు పో యింద. మిల్లర్లు ధాన్యం దించుకోవడానికి ఇష్టపడక పోవడంతో ధాన్యం లారీల్లోనే మగ్గుతుంది. ఒక వేళ కొనుగోలు కేంద్రాల్లో కాంటా పూర్త యినా మిల్లులకు తరలించేందుకు లారీలు లేకపో వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి ఇబ్బందులను తొలగించాలని రైతులు కోరుతున్నారు.
Also Read
- TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- Tags
- Farmers
- government
- grain
- Nizamabad
- TRS
తాజావార్తలు
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!